Breaking News

ఎన్నికలకల్లా కరెంట్‌ ఛార్జీల తగ్గింపే లక్ష్యం: గొట్టిపాటి రవికుమార్

మే 17, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగదారులకు ఊరటనిచ్చేలా కరెంట్‌ ఛార్జీలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల...

హైబ్రిడ్ విధానంలోనే మహానాడు నిర్వహణ: పల్లా శ్రీనివాసరావు

మే 17, (నేటి తెలుగు పత్రిక): తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ఈసారి హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించనున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. ఇంధన వనరుల సంరక్షణ, భారీ ఖర్చులను తగ్గించే...

డీప్‌టెక్ హబ్‌గా అమరావతి ఎదుగుతోంది: నారా లోకేశ్

మే 17, (నేటి తెలుగు పత్రిక): అమరావతిని దేశంలో క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. యువ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, స్టార్టప్‌లు అమరావతిని...

తాడేపల్లి ట్వీట్లతో ప్రజలను మభ్యపెడుతున్నారు: దేవినేని ఉమా ఫైర్‌

మే 17, (నేటి తెలుగు పత్రిక): అమరావతిలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లి కేంద్రంగా సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ...

పోక్సో కేసు: బండి సంజయ్‌ను కేబినెట్ నుంచి తొలగించాలి – కేటీఆర్ డిమాండ్

హైదరాబాద్, మే 17, (నేటి తెలుగు పత్రిక): పోక్సో కేసులో బండి భగీరథ్ అరెస్టు నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కేబినెట్ నుంచి వెంటనే తొలగించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రధాని...

హైకోర్టు ఆదేశాలతో పాస్‌పోర్ట్‌ సమర్పించిన విడదల రజిని

మే 17, (నేటి తెలుగు పత్రిక): మాజీ మంత్రి విడదల రజిని తనపై నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా హైకోర్టు ఆదేశాల మేరకు పాస్‌పోర్ట్‌ను పోలీసులకు సమర్పించారు. ఆదివారం నరసరావుపేట డీఎస్పీ...

జూన్‌ 12 నుంచి కొత్త వితంతు పింఛన్లు: మంత్రి అచ్చెన్నాయుడు

మే 17, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో వితంతువులకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. జూన్‌ 12వ తేదీ నుంచి కొత్త వితంతు పింఛన్ల మంజూరు ప్రారంభించనున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. శ్రీకాకుళం...

యంగ్ క్రికెటర్ తో శ్రీలీల డేటింగ్?

మే 17, (నేటి తెలుగు పత్రిక): శ్రీలీల డేటింగ్‌పై సోషల్ మీడియాలో మరోసారి ఊహాగానాలు జోరందుకున్నాయి. తిలక్ వర్మతో ఆమె రిలేషన్‌లో ఉన్నారంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న తెలుగు...

సర్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాయి: కిషన్‌రెడ్డి

మే 17, (నేటి తెలుగు పత్రిక): ఓటరు జాబితాల ప్రత్యేక సమీక్ష (SIR) అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఒక్కో వ్యక్తికి ఒక్క...

భగీరథ్ కేసు రాష్ట్ర పోలీసుల పరిధిలోనే.. కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు

మే 17, (నేటి తెలుగు పత్రిక): బండి భగీరథ్ వ్యవహారంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. భగీరథ్ ఇప్పటికే పోలీసుల ఎదుట లొంగిపోయారని, ఈ కేసుకు సంబంధించిన విచారణ పూర్తిగా తెలంగాణ రాష్ట్ర పోలీసుల...