ఎన్నికలకల్లా కరెంట్ ఛార్జీల తగ్గింపే లక్ష్యం: గొట్టిపాటి రవికుమార్
మే 17, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు ఊరటనిచ్చేలా కరెంట్ ఛార్జీలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల...
