Breaking News

ఏపీకి కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్..!

విశాఖ మెట్రోకు గ్రీన్‌సిగ్నల్ – సీఎం చంద్రబాబుకు కేంద్రం హామీ నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా విశాఖ వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న...

బాబోయ్ ఎండలు..!

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు – ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్ నేటి తెలుగు పత్రిక: తెలుగు రాష్ట్రాల్లో చలి దాదాపుగా తగ్గిపోయింది. ఉదయం వేళల్లో మాత్రమే స్వల్పంగా చలి అనిపిస్తుండగా, పగటి...

ఓటర్లకు గుడ్‌న్యూస్..!

రేపు వేతనంతో కూడిన సెలవు – తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన. నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు బుధవారం ఉదయం...

ఈసీ కీలక నిర్ణయం..!

రాష్ట్రంలోని ఆ వార్డుకు ఎన్నిక రద్దు – కారణం ఇదే నేటి తెలుగు పత్రిక: నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో చోటుచేసుకున్న విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. 6వ వార్డు బీజేపీ కౌన్సిలర్...

స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాసం!

లోక్‌సభ సెక్రటేరియట్‌కు కాంగ్రెస్ నోటీసులు – 118 మంది విపక్ష ఎంపీల సంతకాలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ మేరకు స్పీకర్‌ను పదవి నుంచి తొలగించాలంటూ...

టీటీడీకి హైదరాబాద్ ఐటీ దిగ్గజం భారీ విరాళం

రూ.30 లక్షల డొనేషన్ అందజేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని. నేటి తెలుగు పత్రిక: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు భారీ విరాళం లభించింది. హైదరాబాద్‌కు చెందిన స్మార్ట్ సాఫ్ట్‌వేర్ అండ్ మోహన్ ఇండస్ట్రీస్ మేనేజింగ్...

ప్రభుత్వ భూములు సర్వే చేయించాలి: సర్పంచ్‌

కోదాడ ,ఫిబ్రవరి 10(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా,మునగాల మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని. వివిధ రకాల ప్రభుత్వ భూములు. సర్వే చేయించి హద్దు రాళ్లను ఏర్పాటు చేయాలని. మండల తహశీల్దార్...

16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నో ఎంట్రీ!

సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం – కొత్త చట్టానికి కసరత్తు ప్రారంభం. నేటి తెలుగు పత్రిక: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలతో సంచలనం సృష్టించారు. మహిళల భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత...

మాజీ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన 50 మంది యువకులు

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 10 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మంగళవారం రోజు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 5వ వార్డుకు సంబంధించిన కంసాని సంపత్, ప్రవీణ్, సింగం క్రాంతి, వంశీ, నరసింహ, సాయి,...

మహాత్మా గాంధీ జాతీయ అవార్డు అందుకున్న హెల్పింగ్ సొసైటీ “సింగారం రమేష్”

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 10, ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి ఆధ్వర్యంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న పసునూరి శ్రీనివాస్ నటుడు చీప్ గెస్ట్ సోమవారం రోజున...