Breaking News

ఎబోలా కలకలం.. ప్రపంచవ్యాప్తంగా అప్రమత్తం చేసిన డబ్ల్యూహెచ్‌వో

మే 17, (నేటి తెలుగు పత్రిక): ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండాలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. పెరుగుతున్న కేసులు, మరణాల నేపథ్యంలో...

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే నిరంతర తాగునీటి సరఫరా: కేటీఆర్

మే 17, (నేటి తెలుగు పత్రిక): బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల తాగునీటి సరఫరా వ్యవస్థను అమలు చేస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.కృష్ణా,...

నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. పుణె లెక్చరర్ అరెస్ట్

మే 17, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పెంచింది. ఈ కేసులో కీలక పరిణామంగా పుణెకు చెందిన బోటనీ...

మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధరలు.. వాహనదారులకు మరో షాక్

మే 17, (నేటి తెలుగు పత్రిక): దేశవ్యాప్తంగా సీఎన్‌జీ ధరలు మరోసారి పెరగడంతో వాహనదారులపై అదనపు భారం పడింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు తాజా పెంపు...

పార్టీ పెట్టి ఉంటే గెలిచేవాడిని.. ఇక రాజకీయాల్లోకి రాను: రజనీకాంత్

మే 17, (నేటి తెలుగు పత్రిక): సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన తాజా రాజకీయ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను పార్టీ స్థాపించి ఉంటే కచ్చితంగా విజయం...

తెలంగాణ ఎప్‌సెట్‌ ఫలితాలు విడుదల

మే 17, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో తెలంగాణ ఎప్‌సెట్‌ 2026 ఫలితాలను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు ఉదయం 11 గంటలకు ఫలితాలను ప్రకటించారు. ఈ ఏడాది...

ఉయ్యూరులో దారుణం.. భార్యపై బండరాయితో దాడి చేసిన భర్త

మే 17, (నేటి తెలుగు పత్రిక): కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఆదివారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. కాటూరు రోడ్డులో భార్యపై భర్త హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నడిరోడ్డుపై భార్య పుష్పవతి తలపై బండరాయితో దాడి...

పాలకొల్లులో తాగునీటి సంక్షోభం.. అధికారులపై మంత్రి నిమ్మల ఆగ్రహం

మే 17, (నేటి తెలుగు పత్రిక): పాలకొల్లు పట్టణంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యను...

జూన్ 2 నుంచి కొత్త పెన్షన్ల: మంత్రి వివేక్ వెంకటస్వామి

మే 17, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో కొత్త పెన్షన్ల అమలుపై మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది జూన్ 2వ తేదీ నుంచి కొత్త పెన్షన్లను అమలు...

విజయవాడలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు అరెస్ట్

మే 17, (నేటి తెలుగు పత్రిక): విజయవాడలో ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ నుంచి మాదకద్రవ్యాలను తెచ్చి నగరంలో గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు....