Breaking News

ఐపిఒ బలోపేతానికి ఎన్ఎస్ఇ బోర్డు నిర్ణయాలు

విజయవాడ, ఫిబ్రవరి 9(నేటి తెలుగు దినపత్రిక ): లిస్టింగ్ విధానక్రమాన్ని పర్యవేక్షించి, నడిపించడానికిగానూ ప్రత్యేంగా ఐపిఒ కమిటీని తిరిగి నియమించడం ద్వారా ఎన్ఎస్ఇ తన ఐపిఒ పాలనా చట్రాన్ని బలోపేతం చేసింది. టాబ్లేష్ పాండే...

ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ క్రీడాకారులకు అభినందనలు

విజయవాడ. ఫిబ్రవరి 9 సెంట్రల్, నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఈ నెల పంజాబ్ రాష్ట్రం లూథియానాలో ఫిబ్రవరి 3 నుంచి 8 వరకు నిర్వహించిన 2వ ఏషియన్ జూని యర్ సాఫ్ట్ టెన్నిస్...

కాంగ్రెస్ తోనే అభివృద్ధి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కోదాడ, ఫిబ్రవరి 9(నేటి తెలుగు పత్రిక): కోదాడ పురపాలక సంఘం పరిధిలో సోమవారం ఉదయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విస్తృత పర్యటన పురపాలక సంఘము పరిధిలోని పలువార్డులలో జరిగిన ప్రచారంలో పాల్గొన్న మంత్రి...

బిఆర్ఎస్ గెలిపిస్తేనే అభివృద్ధి: మాజీ ఎమ్మెల్యేమల్లయ్య యాదవ్

కోదాడ, ఫిబ్రవరి 9(నేటి తెలుగు పత్రిక): కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో టిఆర్ఎస్ నాయకులు,బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని వారికి మద్దతుగా నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్...

కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే ప్రచారం

బెల్లంపల్లి, ఫిబ్రవరి 9: (నేటి తెలుగు పత్రిక): మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న 3, 17, 18 వార్డుల అభ్యర్థులు పోరండ్ల సత్యవతి, రాగం శెట్టి...

ప్రజల కోసం పోరాడే సిపిఎం అభ్యర్థి వల్లపు దాసు సాయికుమార్ ను గెలిపించండి.

అవినీతిపరులను, అవకాశవాదులను ఓడించండి.డబ్బు, మద్యంనికి లొంగకుండా స్వేచ్ఛగా ఓటెయ్యండి.సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి సూర్యాపేట, నేటి తెలుగు పత్రిక: నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం అభ్యర్థి వల్లపు దాసు...

సీఎం కప్ విజేతలను అభినందించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు గోలి పింగల్ రెడ్డి గారు.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 09 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): తెలంగాణ రాష్ట్ర ప్రబుత్వం ప్రతీష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2025 -06 సీమ్ కప్ కార్యక్రమం ద్వార గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న...

మిషన్ భగీరథ జిల్లా అధికారికి వినతి పత్రం అందజేసిన సర్పంచ్ బీసు ధనలక్ష్మి చందర్ గౌడ్

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 09 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆత్మకూరు మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి డబుల్ సీసీ రోడ్డు పనులలో భాగంగా రోడ్డుకి అడ్డంగా ఉన్నటువంటి మిషన్ భగీరథ...

వేంపల్లి- చాగలమర్రి రహదారి విస్తరణకు మోక్షం ఎప్పుడో? తులసి రెడ్డి

పులివెందుల ఫిబ్రవరి 9 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): వేంపల్లి - చాగలమర్రి రహదారి విస్తరణకు మోక్షం ఎప్పుడు అని రాజ్యసభ మాజీ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి...

వెంకన్న భక్తుల విశ్వాసాలపై వైసీపీ ప్రభుత్వం చేసిన దాడి దారుణం: ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి

పులివెందుల ఫిబ్రవరి 9 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుల విశ్వాసాలపై వైసీపీ ప్రభుత్వం చేసిన దాడి అత్యంత దారుణమైన ఘటనగా చరిత్రలో నిలుస్తుందని...