Breaking News

బీర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా అందజేత

యాదగిరిగుట్ట : మార్చి 18 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం తూర్పుగూడెం గ్రామంలో . బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బిర్లా...

ఏపీ ప్రభుత్వ ‘డిజి రైతు బజార్’ యాప్‌.. ఇంటికే కూరగాయలు డెలివరీ

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): ఆన్‌లైన్ సేవల్లో మరో అడుగు ముందుకేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు అద్భుతమైన సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతు బజార్ల నుంచి నేరుగా కూరగాయలు, పండ్లు ఇంటికే డెలివరీ...

మూసీ ప్రాజెక్టుపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు.. సభ నుంచి వాకౌట్

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయాల్లో మూసీ ప్రాజెక్టు వివాదం మళ్లీ వేడెక్కింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కే.టి. రామారావు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.మూసీ అభివృద్ధి...

తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలతో సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక సమావేశం

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలు, ఇంచార్జి మంత్రులతో నారా చంద్రబాబు నాయుడు రాత్రి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ వ్యవహారాలు, ముఖ్యంగా నాయకుల క్రమశిక్షణ అంశం...

తెలంగాణలో మొక్కజొన్న రైతుల కష్టాలు పెరుగుతున్నాయి: హరీష్ రావు

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట...

అక్రమ వలసదారులకు అమెరికా భారీ ఆఫర్‌

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): అక్రమ వలసదారుల సమస్యను నియంత్రించేందుకు అమెరికా సంయుక్త రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛందంగా దేశాన్ని వీడే అక్రమ వలసదారులకు ఆకర్షణీయ ఆఫర్‌ను ప్రకటించింది.ఈ పథకం ప్రకారం,...

మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడుకు ఘన నివాళులు

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): తోడబుట్టిన తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే నారా రామమూర్తి నాయుడు జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తున్నాను.చంద్రగిరి నియోజకవర్గ ప్రజల్లో విశేషమైన అభిమానాన్ని సంపాదించిన గొప్ప వ్యక్తిత్వం...

‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): ఏపీ ప్రజలకు ఉగాది సందర్భంగా కూటమి ప్రభుత్వం అదిరిపోయే గిఫ్ట్ ప్రకటించింది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని ప్రారంభిస్తూ దివ్యాంగులకు ఉచిత బస్సు...

పండుగల ముందు ఆర్టీసీ షాక్ – స్పెషల్ బస్సుల్లో 50% ఛార్జీ పెంపు

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. ప్రత్యేక బస్సుల్లో టికెట్ ఛార్జీలను ఏకంగా 50 శాతం...

టీఎంసీ తొలి జాబితా విడుదల – 291 స్థానాలకు అభ్యర్థులు

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తొలి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొత్తం 291 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన...