లోక్సభ సెక్రటేరియట్కు కాంగ్రెస్ నోటీసులు – 118 మంది విపక్ష ఎంపీల సంతకాలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఈ మేరకు స్పీకర్ను పదవి నుంచి తొలగించాలంటూ...
రూ.30 లక్షల డొనేషన్ అందజేసిన సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని. నేటి తెలుగు పత్రిక: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు భారీ విరాళం లభించింది. హైదరాబాద్కు చెందిన స్మార్ట్ సాఫ్ట్వేర్ అండ్ మోహన్ ఇండస్ట్రీస్ మేనేజింగ్...
కోదాడ ,ఫిబ్రవరి 10(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా,మునగాల మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని. వివిధ రకాల ప్రభుత్వ భూములు. సర్వే చేయించి హద్దు రాళ్లను ఏర్పాటు చేయాలని. మండల తహశీల్దార్...
సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం – కొత్త చట్టానికి కసరత్తు ప్రారంభం. నేటి తెలుగు పత్రిక: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలతో సంచలనం సృష్టించారు. మహిళల భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత...
యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 10 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మంగళవారం రోజు యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని 5వ వార్డుకు సంబంధించిన కంసాని సంపత్, ప్రవీణ్, సింగం క్రాంతి, వంశీ, నరసింహ, సాయి,...
యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 10, ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి ఆధ్వర్యంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న పసునూరి శ్రీనివాస్ నటుడు చీప్ గెస్ట్ సోమవారం రోజున...
నేటి తెలుగు పత్రిక: భారతీయ సినిమా చరిత్రలోనే సంచలనం సృష్టించబోయే ఒకే ఒక్క సినిమా ఇప్పుడు అందరి నోళ్లలో నానుతోంది అదే ‘వారణాసి’. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’తో ఇండియన్ సినిమాను వరల్డ్ మ్యాప్పై నిలబెట్టిన దర్శకధీరుడు...
నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఏఐ ఎకోసిస్టమ్ అభివృద్ధి, నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటును...
నేటి తెలుగు పత్రిక: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సాగునీటి భద్రత, రైతుల భవిష్యత్కు కీలకమైన పలు ప్రాజెక్టులపై...
నేటి తెలుగు పత్రిక: రెండు నెలల పాటు రాత్రింబగళ్లు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక టమాటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటి వంటలో తప్పనిసరిగా ఉండే టమాటా ధరలు...