Breaking News

💰 ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. నెలనెలా రూ.6,500 ఆదాయం..! LIC కొత్త డిపాజిట్ స్కీమ్

నేటి తెలుగు పత్రిక: పొదుపుతో పాటు స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఎల్‌ఐసీ (LIC) కొత్త పబ్లిక్ డిపాజిట్ పథకాలు మంచి అవకాశం కల్పిస్తున్నాయి. తాజాగా ఎల్‌ఐసీ గ్రీన్ డిపాజిట్ పథకంతో పాటు మరో...

ముల్కలపల్లి మల్లన్నను దర్శించుకున్న ఆర్టీఐ కమీష్ నర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 10 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని ముల్కలపల్లి గ్రామంలో...

⚠️ చిత్తూరులో బర్డ్ ఫ్లూ కలకలం.. వేలాది కోళ్ల మృతి.. గుడ్లు, చికెన్ అమ్మకాలపై నిషేధం.

నేటి తెలుగు పత్రిక: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే సదుం మండలంలోని పలు గ్రామాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావగా, ఇప్పుడు కార్వేటి నగర్ ప్రాంతంలోనూ...

న్యాయవాదులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించాలి…!

విజయవాడ.ఫిబ్రవరి 9 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బెజవాడ బార్ అసోసియే షన్ అధ్యక్షులు ఏకే భాషా వెల్లడించారు. న్యాయవాదులపై దాడులు...

మేరీ మాత ఉత్సవాల లో ప్రజలకు ఆరోగ్యక రమైన వాతావరణన్నీ అందిస్తున్నాం.

విజయవాడ. ఫిబ్రవరి 9 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఫిబ్రవరి 9, 10, 11వ తేదీ ల్లో జరిగే గుణదల మేరీ మాత ఉత్సవాలలో పాల్గొనే ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందిస్తున్నామని విజయవాడ...

స్వయం ఉపాధి కి టిఫిన్ బండి అందచేత…!

విజయవాడ. ఫిబ్రవరి 9 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని భవానీ పురం 40 వ డివిజన్ లో తాడిశెట్టి ఆదిలక్ష్మి, భర్త చనిపోయి కుటుంబ పోషణ ఇబ్బందులు ఎదుర్కొంటోంది....

ఐపిఒ బలోపేతానికి ఎన్ఎస్ఇ బోర్డు నిర్ణయాలు

విజయవాడ, ఫిబ్రవరి 9(నేటి తెలుగు దినపత్రిక ): లిస్టింగ్ విధానక్రమాన్ని పర్యవేక్షించి, నడిపించడానికిగానూ ప్రత్యేంగా ఐపిఒ కమిటీని తిరిగి నియమించడం ద్వారా ఎన్ఎస్ఇ తన ఐపిఒ పాలనా చట్రాన్ని బలోపేతం చేసింది. టాబ్లేష్ పాండే...

ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ క్రీడాకారులకు అభినందనలు

విజయవాడ. ఫిబ్రవరి 9 సెంట్రల్, నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఈ నెల పంజాబ్ రాష్ట్రం లూథియానాలో ఫిబ్రవరి 3 నుంచి 8 వరకు నిర్వహించిన 2వ ఏషియన్ జూని యర్ సాఫ్ట్ టెన్నిస్...

కాంగ్రెస్ తోనే అభివృద్ధి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కోదాడ, ఫిబ్రవరి 9(నేటి తెలుగు పత్రిక): కోదాడ పురపాలక సంఘం పరిధిలో సోమవారం ఉదయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విస్తృత పర్యటన పురపాలక సంఘము పరిధిలోని పలువార్డులలో జరిగిన ప్రచారంలో పాల్గొన్న మంత్రి...

బిఆర్ఎస్ గెలిపిస్తేనే అభివృద్ధి: మాజీ ఎమ్మెల్యేమల్లయ్య యాదవ్

కోదాడ, ఫిబ్రవరి 9(నేటి తెలుగు పత్రిక): కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని వార్డులలో టిఆర్ఎస్ నాయకులు,బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని వారికి మద్దతుగా నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్...