Breaking News

తెలంగాణ ప‌దో తరగతి ప‌రీక్షల షెడ్యూల్

తెలంగాణ ప‌దో తరగతి వార్షిక ప‌రీక్షల షెడ్యూల్: 2025 తెలంగాణ ప‌దో తరగతి వార్షిక ప‌రీక్షల తేదీలు ప్రకటించబడ్డాయి. 2025, మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు ప‌దో తరగతి ప‌రీక్షలు నిర్వహించబడతాయి....

పార్లమెంట్‌లో ఎంపీల మధ్య తోపులాట

పార్లమెంట్‌లో ఎంపీల మధ్య తోపులాట: లోక్సభ, రాజ్యసభ వాయిదా ఢిల్లీ:పార్లమెంట్‌లో MPs మధ్య జరిగిన తోపులాట కారణంగా లోక్సభ మరియు రాజ్యసభ రేపటికి వాయిదా పడ్డాయి. బీజేపీ ఎంపీలు ప్రతాప్ చంద్ర సారంగి, ముఖేష్...

స‌హజీవ‌నం స‌మాజానికి వ్య‌తిరేకం…

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స‌హ‌జీవ‌నంపై వ్యాఖ్యలు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహజీవనాన్ని సమాజ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పరిగణించారు. యూట్యూబ్ పోడ్‌కాస్ట్‌లో ఆయన స్వలింగ సంపర్క వివాహాలు, స‌మాజ‌వ్య‌వ‌స్థపై అవతలే ప్రభావాలు పడతాయని...

రాజ్యసభలో అంబేడ్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసన

రాజ్యసభలో బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసన న్యూఢిల్లీ, డిసెంబర్ 18, 2024:కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని, ఆయన రాజీనామా చేయాలని...

ఇంద్రకీలాద్రిపై భవానీదీక్ష విరమణ.. ప్రత్యేక యాప్

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీదీక్ష విరమణ.. ప్రత్యేక యాప్ విజయవాడ, డిసెంబర్ 18, 2024:విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈనెల 21 నుంచి 25 వరకు జరగనున్న భవానీదీక్ష విరమణకు లక్షలాదిగా భవానీ మాలధారులు రానున్నారు. వీరంతా జగన్మాత...

పార్లమెంటు వెలుపల బీజేపీ, కాంగ్రెస్‌ పోటాపోటీ నిరసనలు

పార్లమెంటు వెలుపల బీజేపీ, కాంగ్రెస్‌ పోటాపోటీ నిరసనలు డిసెంబర్ 18, 2024రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పక్షం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఆయన...

కోర్టు తలుపులు తెరిచే వుంటాయి

|| The court doors are open || - ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు సుప్రీం హామీ డిసెంబర్ 18, 2024, న్యూఢిల్లీ:ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు సుప్రీంకోర్టు హామీ...

గంజాయి పట్టివేత

గంజాయి పట్టివేత డిసెంబర్ 19, 2024, భీమిని:భీమిని మండలం మల్లిడి పంచాయతీ పరిధి దుబ్బగూడం గ్రామంలో గంజాయి తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఒగ్గు అంజన్న మరియు ఆకుల హరీష్ అనే యువకులను,...

భూముల రీ-సర్వే ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల

భూముల రీ-సర్వే: ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదలఫైలట్‌ ప్రాజెక్టుగా మండలానికి ఒక గ్రామం, రోజుకు 20 ఎకరాలు సర్వే అమరావతి, డిసెంబర్ 19, 2024:రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ-సర్వే ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల కలెక్టర్ల...

అమిత్ షా వ్యాఖ్యలపై నటుడు విజయ్ ఆగ్రహం

అమిత్ షా వ్యాఖ్యలపై నటుడు విజయ్ స్పందన: అంబేద్కర్ పేరు అంటే కొందరికి గిట్టదంటూ ఆగ్రహం చెన్నై, డిసెంబర్ 19:రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన...