Breaking News

కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్‌రావు భేటీ.. రైతు సభపై కీలక చర్చలు

మే 03, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావుతో పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావు సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఈ...

టీటీడీ లడ్డూ నెయ్యి వివాదం.. నలుగురిపై చర్యలు కోరిన భానుప్రకాశ్ రెడ్డి

తిరుపతి, మే 03, (నేటి తెలుగు పత్రిక): తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ నెయ్యి కల్తీ వివాదంపై బీజేపీ నేత, పాలక మండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రసాయనాల నెయ్యి...

పాలకొల్లులో మంత్రి నిమ్మల సుడిగాలి పర్యటన.. అభివృద్ధి పనులకు శ్రీకారం

మే 03, (నేటి తెలుగు పత్రిక): పాలకొల్లులో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.పట్టణంలోని 1...

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో లైంగిక వేధింపుల కలకలం.. నలుగురిపై చర్యలు

మే 03, (నేటి తెలుగు పత్రిక): డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘటనపై ప్రభుత్వం గంభీరంగా స్పందించి బాధ్యులపై...

కవిత పార్టీపై కేఏ పాల్ విమర్శలు

హైదరాబాద్‌, మే 03, (నేటి తెలుగు పత్రిక): ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలంగాణ జాగృతి నేత కె. కవితపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఏర్పాటు చేసిన పార్టీని ప్రజలు నమ్మరని...

ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన

పశ్చిమ గోదావరి, మే 03, (నేటి తెలుగు పత్రిక): ఆకివీడులో వివాదాలకు కేంద్రబిందువైన రామాలయ పునర్నిర్మాణ పనులకు ఆదివారం శుభారంభం జరిగింది. భారీ పోలీసు బందోబస్త్ మధ్య వేలాది మంది భక్తుల సమక్షంలో భూమిపూజ...

కరీంనగర్ జ్యువెల్లరీ షాపులో కాల్పులు.. ఘటన స్థలానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

మే 03, (నేటి తెలుగు పత్రిక): కరీంనగర్‌లోని జ్యోతినగర్ ప్రాంతంలో ఉన్న పీఎంజే జ్యువెలరీ షాపులో కాల్పుల ఘటన కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్...

చంద్రబాబుపై కాకాణి ఘాటు విమర్శలు.. ఏపీలో మళ్లీ మాటల యుద్ధం

నెల్లూరు, మే 03, (నేటి తెలుగు పత్రిక): మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీని “గొడ్డలి పార్టీ”గా అభివర్ణించిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ, చంద్రబాబు...

సీఎం సభా స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ డా. జి. లక్ష్మీశ

మాధవరంలో ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు. ఎ.కొండూరు మే 3 (నేటి తెలుగు పత్రిక): ఈ నెల 9వ తేదీన ఎ.కొండూరు మండలంలోని తూర్పు మాధవరం గ్రామంలో నిర్వహించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన...

కేసీఆర్, కాంగ్రెస్‌పై ధర్మపురి అర్వింద్ విమర్శలు

నిజామాబాద్‌, మే 03, (నేటి తెలుగు పత్రిక): ఎంపీ ధర్మపురి అర్వింద్ రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రతిపక్ష నేత కేసీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పరిపాలనలో లోపాలు ఉన్నాయని, ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం...