సావిత్రి గారికి ఘన నివాళి అర్పించిన చందు జనార్దన్.
విజయవాడ.పిబ్రవరి 11(నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర కాపు JAC నాయకులు,ప్రముఖ రియల్టర్ విజయవాడ ప్రముఖులుY మురళి కృష్ణ నాయుడుగారి తల్లిగారు సావిత్రి గారు స్వర్గస్తులయ్యారు.రాష్ట్ర కాపు JAC అధ్యక్షులు చందు జనార్దన్ గారు చిత్రపటానికి...
