Breaking News

ఇంధన ధరల పెంపు.. ప్రధానిపై రాహుల్ గాంధీ ధ్వజం

మే 25, (నేటి తెలుగు పత్రిక): ఇంధన ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలను విడతల వారీగా పెంచుతూ ప్రజలపై భారీ భారం...

హైకోర్టు న్యాయవాది హత్య కేసులో సంచలన అంశాలు

మే 25, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రూ.10 లక్షల సుపారీతో ఐదుగురు సభ్యుల ముఠా ఈ...

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న కింజరాపు రామ్మోహన్ నాయుడు

మే 25, (నేటి తెలుగు పత్రిక): కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సోమవారం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ...

సచివాలయంలో సోలార్ ప్రాజెక్టులకు ఇంకా గ్రీన్ సిగ్నల్ లేదు

మే 25, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర సచివాలయం సహా ప్రభుత్వ కార్యాలయాల్లో సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, అమలులో మాత్రం పురోగతి కనిపించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి...

హార్డ్‌కోర్ నక్సలైట్లపై చర్యల్లో భద్రతా బలగాల పాత్ర కీలకం: సుప్రీంకోర్టు

మే 25, (నేటి తెలుగు పత్రిక): మావోయిస్టు నాయకుడు కట్టా రామచంద్రారెడ్డి మృతదేహానికి మళ్లీ పోస్టుమార్టం నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అడవుల్లో జరిగే యాంటీ నక్సల్ ఆపరేషన్లు అత్యంత క్లిష్ట...

“పేదలకు కనీస గౌరవం కూడా దక్కడం లేదు”.. రేవంత్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు

మే 25, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో పరిస్థితులు దిగజారిపోయాయని ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం...

“ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం.. రైతుల పరిస్థితి దారుణం” : హరీశ్ రావు విమర్శలు

మే 25, (నేటి తెలుగు పత్రిక): సిద్దిపేట జిల్లా ఎన్సాన్‌పల్లి గ్రామంలోని ఐకేపీ కేంద్రాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు సందర్శించి వరి ధాన్యం కొనుగోలు పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై...

అమరావతిలో విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేయాలి: గొట్టిపాటి రవి కుమార్

మే 25, (నేటి తెలుగు పత్రిక): అమరావతిలో వర్షాలు, ఈదురుగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి...

రాష్ట్ర ఎపీఎస్ఎఫ్టీవీటీడీసీ చైర్మన్ గా పి. భరత్ భూషణ్ ప్రమాణ స్వీకారం

విజయవాడ. మే 24 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) చైర్మన్ గా పి. భరత్ భూషణ్, వైస్ చైర్మన్ గా సీహెచ్...

మేడ్చల్‌లో టెర్రరిస్టులతో టచ్‌లో ఉన్న వ్యక్తి అరెస్ట్

మే 24, (నేటి తెలుగు పత్రిక): మేడ్చల్ పరిధిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌కు చెందిన జయీద్ ఖాన్ అనే వ్యక్తి...