Breaking News

ముందు ప్రజెంట్ సిటీని పట్టించుకో రేవంత్: కేటీఆర్

మే 24, (నేటి తెలుగు పత్రిక): ఫ్యూచర్ సిటీ నిర్మాణంపై మాట్లాడే ముందు ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ నగర సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. అంబర్‌పేట్‌లో పార్టీ కార్యకర్తలను...

ధాన్యం కొనుగోళ్లలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు: నిరంజన్ రెడ్డి

మే 24, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు తీవ్ర...

ఎబోలా వైరస్‌పై అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం

మే 24, (నేటి తెలుగు పత్రిక): ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక...

పేదల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం: మంత్రి అనగాని సత్యప్రసాద్

మే 24, (నేటి తెలుగు పత్రిక): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఆరో్యగ్య సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల...

తడిసిన ధాన్యాన్నీ కొనుగోలు చేస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

మే 24, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌర సరఫరాలు, భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా...

తెలుగు సినిమా అభివృద్ధికి రెండు రాష్ట్రాలు కలిసిరావాలి: బాలకృష్ణ

మే 24, (నేటి తెలుగు పత్రిక): విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టెలివిజన్, నాటక అభివృద్ధి సంస్థ కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ...

ప్రజల మధ్యనుంచి గవర్నర్ స్థాయికి.. దత్తాత్రేయ ఆత్మకథ ఆవిష్కరణ

మే 24, (నేటి తెలుగు పత్రిక): విశాఖపట్నంలోని మద్దిలపాలెం కాకతీయ కన్వెన్షన్ సెంటర్‌లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ సభ ఘనంగా...

రైతు సమస్యలపై బీజేపీ యాత్ర.. రఘునందన్ రావు

మే 24, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ వ్యాప్తంగా వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద ‘రైతు గోసా - బీజేపీ భరోసా’ యాత్ర చేపట్టనున్నట్లు మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రకటించారు. రేపటి నుంచి...

వేసవి విద్యుత్తు డిమాండ్ పెరుగుదలను ముందుగానే అంచనా వేసి సేవలు మెరుగుపర్చాలి –విద్యుత్ అధికారులకు మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ ఆదేశం

తెనాలి,మే23(నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): వేసవి కాలంలో విధ్యుత్ సమస్యలు రాకుండా అదికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రఆహార,పౌరసరాఫరాలశాఖ మంత్రినాదెండ్ల మనోహర్ అన్నారు.నియోజకవర్గంలోవిధ్యుత్ సమస్యలపైఅదికారులతో టెలికాన్ఫరేన్సునిర్వహించారు. కొల్లిపర మండలంలో మరోసారి విద్యుత్తు అంతరాయాలు రాకుండా...

జొన్న, మొక్కజొన్న రైతులకు శుభవార్త: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మే 24, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం జొన్న, మొక్కజొన్న రైతులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కొనుగోళ్ల కోసం భారీగా నిధులు కేటాయించింది. ఈ విషయాన్ని...