Breaking News

ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధ్వజం

ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధ్వజం హైదరాబాద్: బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) చెబుతున్న చౌకబారు విమర్శలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు...

అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నేడు తీర్పు

అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు హైదరాబాద్: సినీ నటుడు అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఇరువైపుల వాదనలు పూర్తయ్యాయి, అయితే...

సజ్జల అక్రమాలపై డిప్యూటీ సీఎం ఆదేశాలు

గత ప్రభుత్వ అవకతవకలు బయటపడుతున్నాయి: సజ్జల అక్రమాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు అమరావతి: గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర...

పుస్తకాలే నా జీవితానికి బలం

పుస్తకాలే నా జీవితానికి బలం: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడ: పుస్తకాలే తనకు జీవితంలో నిలబడే ధైర్యాన్ని ఇచ్చాయని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం (వీబీఎఫ్ఎస్)...

కవిత ధర్నాపై టీపీసీసీ అధ్యక్షుడు తీవ్ర విమర్శలు

కవిత ధర్నాపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన బీసీ ఉద్యమంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్...

మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

మంత్రి వర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పనులపై సోమవారం జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ పనితీరుపై ప్రశంసలు,...

కౌలు రైతులకు న్యాయం చేయాల : ఏలేటి మహేశ్వర్రెడ్డి డిమాండ్

కౌలు రైతులు, రైతు కూలీలకు న్యాయం చేయాలంటూ భాజపా పక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి డిమాండ్ హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాజపా పక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి మాట్లాడారు. రైతు...

సీఎంకి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు

సీఎం రేవంత్ రెడ్డికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ నేతలు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ...

రైతు భరోసా పథకం పై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం

రైతు భరోసా పథకం పై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం: నిబంధనలతో రైతులకు అవస్థలు రైతు సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తూ రైతు భరోసా పథకానికి షరతులు, నిబంధనలు విధించడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి అన్నదాతలకు...

ముగిసిన ఏపీ కాబినెట్ భేటీ

ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు: అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక...