Breaking News

ఆకర్షణీయమైన రుణ పథకాలు.. విభిన్న ప్రొఫైల్స్‌కు ఫైనాన్స్ అందుబాటులో

హైదరాబాద్, ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): గృహ మరియు వ్యాపార అవసరాల కోసం రుణాలు పొందాలనుకునే వారికి అనుకూలంగా పలు ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. తక్కువ సిబిల్...

పిల్లల భవిష్యత్తుకు భరోసా.. NPS వాత్సల్య పథకం పూర్తి వివరాలు

ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: పిల్లల ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేయడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘NPS వాత్సల్య’ పథకం ప్రాధాన్యం సంతరించుకుంటోంది. 2024 జూలై 23న ప్రారంభమైన ఈ పథకం...

ఏఐ శిక్షణతో గంటకు రూ.14 వేల ఆదాయం.. కొత్త ‘ఏఐ లేబర్ మార్కెట్’ను పరీక్షిస్తున్న లింక్డిన్

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ఏఐ టెక్నాలజీ అభివృద్ధికి మానవ నిపుణుల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ సంస్థ LinkedIn కొత్త ప్రయోగాన్ని ప్రారంభించింది. “ఏఐ లేబర్ మార్కెట్‌ప్లేస్” పేరుతో...

ఐటీ ఉద్యోగులకు శుభవార్త

ఏప్రిల్ 11, నేటి తెలుగు పత్రిక: దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వార్షిక వేతనాల పెంపును ప్రకటించింది. ఈ...

UPI లావాదేవీలపై కొత్త నియంత్రణలు.. ఆర్‌బీఐ కీలక ప్రతిపాదనలు

ఏప్రిల్ 10, నేటి తెలుగు పత్రిక: డిజిటల్ చెల్లింపుల్లో పెరుగుతున్న మోసాలను నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త చర్యలను పరిశీలిస్తోంది. ముఖ్యంగా UPI, IMPS ద్వారా జరిగే పెద్ద మొత్తాల లావాదేవీలపై...

ఎల్పీజీ సిలిండర్లపై కొత్త నియమాలు అమల్లోకి

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: ఢిల్లీ ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇకపై గ్యాస్ గిడ్డంగులు లేదా ఏజెన్సీల నుంచి నేరుగా వినియోగదారులకు సిలిండర్ల విక్రయాన్ని...

ఆధార్‌లో వివరాల మార్పులకు కఠిన నియంత్రణలు

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: ఆధార్ కార్డు వినియోగం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, అందులోని వ్యక్తిగత వివరాలు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం మరింత పెరిగింది. ఈ క్రమంలో ఆధార్ జారీ సంస్థ UIDAI...

హ్యుందాయ్ కార్ల ధరలు పెంపు.. మే నుంచి అమలు

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ప్రముఖ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా తమ కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. మే నెల నుంచి ఈ పెంపు అమల్లోకి రానుంది.కంపెనీ...

సెకన్లలోనే కరెంట్ బిల్లు.. స్మార్ట్ టెక్నాలజీతో విద్యుత్ శాఖ కొత్త విధానం

ఏప్రిల్ 08, నేటి తెలుగు పత్రిక: విద్యుత్ వినియోగదారులకు శుభవార్త. కరెంట్ బిల్లుల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ విద్యుత్ శాఖ సరికొత్త స్మార్ట్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు స్పాట్ బిల్లింగ్...

E20 పెట్రోల్ అమలు.. వాహనదారులకు కీలక సూచనలు

ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా పెట్రోల్ వినియోగంలో కీలక మార్పు చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం E20 పెట్రోల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, దశలవారీగా అమలు ప్రారంభించింది. ఇకపై పెట్రోల్ బంకుల్లో ఇథనాల్ మిశ్రమ...