Breaking News

పరిటాల రవి హత్య కేసులో ఐదుగురికి బెయిల్

పరిటాల రవి హత్య కేసులో ఐదుగురికి బెయిల్ మంజూరు హైదరాబాద్:పరిటాల రవి హత్య కేసులో 18 సంవత్సరాల తర్వాత ఐదుగురు ముద్దాయిలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన ఈ బెయిల్‌ పండుగ...

అల్లు అర్జున్ బెయిల్ రద్దుకు పోలీసులు అప్పీల్

అల్లు అర్జున్ బెయిల్ రద్దుకు పోలీసులు అప్పీల్ హైదరాబాద్, వెబ్‌డెస్క్‌:హైకోర్టు అల్లు అర్జున్ కు జారీ చేసిన 4 వారాల మధ్యంతర బెయిల్‌ను పోలీసులు రద్దు చేయాలని అప్పీల్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు...

భారీ డ్రగ్స్ స్వాధీనం… అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్

|| Heavy Drugs Possession… Interstate gang arrest || హైదరాబాద్, డిసెంబర్ 16:డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ డ్రగ్స్ సరఫరా కొనసాగుతూనే ఉంది. తాజాగా, రాచకొండ పోలీసులు...

లైసెన్స్ తుపాకిని పోలీసులకు అప్పగించిన మోహన్ బాబు

|| Mohan Babubu handed over the license gun to the police || హైదరాబాద్, డిసెంబర్ 16:మంచు ఫ్యామిలీ వివాదంలో మరో మలుపు చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల మధ్య జరిగిన గొడవల...

మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ

కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ హైదరాబాద్: జూబ్లీహిల్స్ భరణీ లేఔట్‌లో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఇంట్లో చోరీ జరిగింది. చోరీ ఘటనలో దుండగులు రూ.7.5 లక్షల నగదును...

భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ. 12 వేలు

భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ. 12 వేలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్:డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం...

ఏఎస్ఐ పేరుతో ఘరానా మోసం

ఏఎస్ఐ పేరుతో ఘరానా మోసం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మోసపాలయ్యారు. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఫోన్ ద్వారా జరిగిన ఈ సంఘటనలో మోసగాడు తాను ఏఎస్ఐగా...

అమెరికాలో తెనాలి యువతి దుర్మరణం

అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెనాలి యువతి దుర్మరణం డిసెంబర్ 15, 2024:అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌ గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువతి నాగశ్రీవందన పరిమళ (26) దుర్మరణం చెందారు. వివరాలు...

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టుల మృతి డిసెంబర్ 14, 2024, ఛత్తీస్‌గఢ్:ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు మరియు మావోయిస్టు దళాల మధ్య శుక్రవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన బీజాపుర్‌...

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా

జగన్ అక్రమాస్తుల కేసు విచారణ జనవరి 10కి వాయిదా న్యూఢిల్లీ, డిసెంబర్ 13, 2024:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. కేసుల బదిలీ, బెయిల్ రద్దు...