Breaking News

హత్య చేసిన వారికి ఆస్తి హక్కు లేదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

మే 11, (నేటి తెలుగు పత్రిక): వారసత్వ హక్కులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి మృతుడి ఆస్తిపై హక్కు ఉండదని స్పష్టం చేసింది. మృతుడు తన వీలునామాలో...

మహబూబ్‌నగర్‌లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

మే 11, (నేటి తెలుగు పత్రిక): మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పాలకొండ జంక్షన్ వద్ద యూ-టర్న్ తీసుకుంటున్న కారును అతివేగంగా వచ్చిన...

కాకినాడలో ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ హత్య కలకలం

మే 11, (నేటి తెలుగు పత్రిక): కాకినాడలో ఏపీఎస్‌పీ కానిస్టేబుల్ హత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. గాంధీనగర్‌లోని రెడ్‌క్రాస్ భవనం సమీపంలో జి. నాగేశ్వరరావు అనే కానిస్టేబుల్‌ను గుర్తుతెలియని దుండగులు కిరాతకంగా హత్య...

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు.. పుణెలో నిందితుల కోసం గాలింపు

మే 11, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజా హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన...

ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. నటుడు భరత్ కాంత్, కెమెరామెన్ త్రిలోక్ మృతి

మే 11, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో యువ సినీ నటుడు భరత్ కాంత్, కెమెరామెన్ త్రిలోక్ దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన...

మాజీ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో ట్విస్ట్.. పనిమనిషే ప్రధాన నిందితురాలు

మే 10, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌లో జరిగిన మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో...

హనీట్రాప్ ఆరోపణలతో కలకలం.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు పోలీసులకు ఫిర్యాదు

మే 10, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాజకీయ వర్గాల్లో హనీట్రాప్ ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ తనను ఓ కుటుంబం...

నమ్మకాన్ని వలగా మార్చి దోపిడీలు, హత్యలు – నగరంలో వరుస ఘటనలతో కలకలం

మే 09, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, నందగిరి హిల్స్ వంటి సంపన్న ప్రాంతాల్లో వరుస నేర ఘటనలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఇంటి పనివారిగా చేరి యజమానుల నమ్మకాన్ని సంపాదించిన కొందరు వ్యక్తులు...

నెల్లూరులో రోడ్డు ప్రమాదం.. ట్రావెల్స్ బస్సు బోల్తా

మే 09, (నేటి తెలుగు పత్రిక): నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మర్రిపాడు మండలం సింగనపల్లి సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది....

మాజీ ఐపీఎస్ భార్య హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం

మే 09, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో మాజీ ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు...