Breaking News

నకిలీ ఏసీబీ అధికారితో మోసం.. తహసీల్దార్ నుంచి రూ.50 లక్షలు దోపిడి

ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: శ్రీ సత్యసాయి జిల్లాలో సంచలన మోసం వెలుగుచూసింది. ముదిగుబ్బ తహసీల్దార్ అన్వర్ హుస్సేన్ను నకిలీ ఏసీబీ అధికారిగా పరిచయం చేసుకున్న వ్యక్తి బెదిరించి భారీ మొత్తంలో డబ్బులు...

బిడ్డ మరణం తట్టుకోలేక తల్లి ఆత్మహత్య

ఏప్రిల్ 03, నేటి తెలుగు పత్రిక: 11 నెలల అగస్త్య మరణం తర్వాత తల్లి ప్రతిభ (29) ఆ బాధను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ సంఘటన స్థానిక అపార్ట్‌మెంట్‌లో బుధవారం మధ్యాహ్నం...

గుంటూరులో కలచివేసిన ఘటన: కుమార్తె అనారోగ్యంతో దంపతుల ఘోర నిర్ణయం

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: గుంటూరు జిల్లాలో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. చిన్నారి ఆరోగ్య సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు కుటుంబంతో కలిసి ప్రాణాలు కోల్పోయిన సంఘటన స్థానికంగా కలకలం...

భార్యతో మాట్లాడాడన్న అనుమానం.. స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తి

హైదరాబాద్‌, మార్చి 29, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యతో మాట్లాడాడన్న అనుమానంతో ఓ వ్యక్తి తన స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది.పోలీసుల...

అంతరాష్ట్ర ఎన్డిపిఎల్ సరఫరా చైన్‌ భగ్నం…ఖరీదైన సీసాలలో నాసిరకం మద్యం

అంతరాష్ట్ర ఎన్ డి పి ఎల్ సరఫరా చైన్‌ భగ్నం ఖరీదైన సీసాలలో నాసిరకం మద్యం ఆంధ్రప్రదేశ్‌లో అనేక జిల్లాలలో జరుగుతున్న నాన్-డ్యూటీ పేడ్ లిక్కర్ సరఫరా చైన్‌ను అధికారులు భగ్నం చేశారు. పలువురిని...

ఎర్రచందనం అక్రమ రవాణాపై తనిఖీలు

కడప ఉద్దిమడుగు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్లపై టాస్క్ ఫోర్స్ దాడి – ఒకరు అరెస్ట్ కడప జిల్లా ఉద్దిమడుగు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్ల చొరబాటును టాస్క్ ఫోర్స్ అడ్డుకుంది. ఈ దాడిలో...

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం

|| Drugs are once again in Hyderabad || జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లోని ఆలివ్ బిస్ట్రో పబ్‌లో డ్రగ్స్ పార్టీ పక్కా సమాచారంతో ఆలివ్ బిస్ట్రో పబ్‌ పై దాడి చేసిన పోలీసులు...

పారిశ్రామికవేత్త జనార్దనరావు దారుణ హత్య..‼️

|| Industrialist Janardana Rao brutally murdered..‼️ || 86 సంవత్సరాల తాతను 73 సార్లు కత్తితో పొడిచిన మనవడు..‼️ దారుణ హత్యకు గురైన మృతుడు గతంలో ..ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి విడతలవారీగా 40...

తెలంగాణలో పెరుగుతున్న దొంగనోట్ల దందా!

నిజామాబాద్ నుంచి ఖమ్మం వరకు.. తెలంగాణలో పెరుగుతున్న దొంగనోట్ల దందా! ఈ కాలం యువత రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలని కలలు కంటోంది. అందుకోసం అక్రమ మార్గాలను ఎంచుకుంటోంది. వాటిల్లో ప్రధానమైంది దొంగనోట్ల దందా....

రేషన్ బియ్యం మాయం కేసు: నిందితులకు 12 రోజుల రిమాండ్

రేషన్ బియ్యం మాయం కేసు: నిందితులకు 12 రోజుల రిమాండ్ మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసు విషయంలో నిందితులపై చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా, మచిలీపట్నం స్పెషల్ మొబైల్ జడ్జి నిందితులకు 12 రోజుల...