Breaking News

అడవి బిడ్డల హైదరాబాద్ పర్యటన.. రేవంత్ సర్కార్ స్పెషల్ ప్రోగ్రామ్

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి, అవగాహన కోసం ప్రత్యేకంగా “ఆదివాసీ టూరిజం ఎక్స్‌పోజర్ ప్రోగ్రామ్”ను ప్రారంభించింది. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్...

ఆర్టీసీ సమ్మెతో ప్రభుత్వం అప్రమత్తం

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది. సమ్మె ప్రభావంతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో...

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన ఎం సి పి ఐ యూ నాయకులు

బెల్లంపల్లి, ఏప్రిల్ 22 (నేటి తెలుగు పత్రిక): టీజీఎస్ఆర్టిసి కార్మికులు తలపెట్టిన న్యాయమైన సమ్మెకు మద్దతుగా బెల్లంపల్లిలో బుధవారం ఎం సి పి ఐ యూ నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా...

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్ల నియామకం

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రవాణా సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్ల నియామక ప్రక్రియను ప్రారంభించింది.దిల్‌సుఖ్‌నగర్ డిపోలో...

కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్‌రావుకు హైకోర్టు ఊరట

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి...

TGSRTC జేఏసీ డిమాండ్లు ఇవే

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): టీజీఎస్‌ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ తమ కీలక డిమాండ్లను వెల్లడించింది. ప్రభుత్వ ఎన్నికల హామీలను పూర్తిగా అమలు చేయాలని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధానంగా...

బెంగళూరులో దారుణం.. ప్రపోజల్ పేరుతో ప్రియుడిని హత్య చేసిన యువతి

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): బెంగళూరులో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసిన యువతి ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,...

మేఘాలయ పర్యటనకు మంత్రి సీతక్క.. సంక్షేమ పథకాలపై అధ్యయనం

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క బుధవారం నుంచి మేఘాలయ రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. మేఘాలయ ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఈ పర్యటన జరుగుతుండగా,...

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె.. రవాణా వ్యవస్థ స్తంభనం

ఏప్రిల్ 22, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీజీఎస్‌ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సు సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. అర్ధరాత్రి నుంచే డిపోలకే బస్సులు పరిమితమవడంతో ప్రజా రవాణా వ్యవస్థ దాదాపు స్తంభించింది. కార్మిక...

నార్వేతో భాగస్వామ్యానికి తెలంగాణ అడుగులు.. పెట్టుబడులపై చర్చలు

ఏప్రిల్ 21, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నార్వే ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో కీలక భేటీ నిర్వహించింది. నార్వే రాయబారి మే ఎలిన్ స్టెనర్...