బ్రేకింగ్ న్యూస్
తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్తెలంగాణ మీ అయ్య జాగీరా: పవన్ కళ్యాణ్పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?శీర్షిక: ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయం.. మిలియన్ మార్చ్గత పాలనలో ప్రజాస్వామ్యం దెబ్బతింది: కోదండరాంసీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనితచిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్జనసేన సభకు అనుమతి లేదు.. హైకోర్టులో పిటిషన్ తిరస్కరణతడిసిన ధాన్యానికీ మద్దతు ధర.. రైతులు ఆందోళన చెందొద్దు: ఉత్తమ్
జాతీయం

మంగళగిరి ఎయిమ్స్‌ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు

మంగళగిరి ఎయిమ్స్‌ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు

|| President Draupadi Murmu attended the Mangalagiri Aims ||

అమరావతి, వెబ్‌డెస్క్‌:
మంగళగిరి ఎయిమ్స్‌లో నిర్వహిస్తున్న మొదటి స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు గన్నవరం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.

రాష్ట్రపతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవం
స్వతంత్ర భారతదేశానికి వైద్యరంగంలో ఉన్నత సేవలు అందించాలనే లక్ష్యంతో స్థాపించిన మంగళగిరి ఎయిమ్స్, ఈ రోజు తన మొదటి బ్యాచ్‌ విద్యార్థులకు పట్టభద్ర పట్టాలు అందజేస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా ఈ స్నాతకోత్సవంలో పాల్గొంటున్నారు.

ప్రత్యేక ఏర్పాట్లు
రాష్ట్రపతి పర్యటనను దృష్టిలో ఉంచుకొని గన్నవరం నుంచి మంగళగిరి వరకు భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.