Breaking News

Decision to establish rope velas in spiritual fields

ఆధ్యాత్మిక క్షేత్రాల్లో రోప్ వేల ఏర్పాటుకు నిర్ణయం

దేశ వ్యాప్తంగా 18 ఆధ్యాత్మిక క్షేత్రాల్లో రోప్ వేల ఏర్పాటుకు నిర్ణయం

యువతకు 60,000 ఉద్యోగాలే లక్ష్యం: నైపుణ్యాభివృద్ధిపై ఎంపీ సానా సతీష్ బాబు ప్రత్యేక దృష్టి

దేశంలోని 18 ఆధ్యాత్మిక క్షేత్రాల్లో రోప్ వే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఇందులో శబరిమల లోని అయ్యప్ప ఆలయం కూడా ఉంది. పంబ నుంచి శబరిమల లోని సన్నిధానం వరకు 2.62KM పొడవున రోప్ వే నిర్మిస్తారు. జమ్మూ కశ్మీర్ లోని బాల్టాల్ నుంచి అమర్నాథ్ వరకు 11.6కిలోమీటర్ల మేర రోప్ వే నిర్మిస్తారు. రోప్వే ప్రాజెక్టులకు సంబంధించి తగిన డిజైన్లతో రావాలని కేంద్రం కన్సల్టెంట్లును ఆహ్వానించింది.

కేంద్రం కొత్త “జనగణ” కార్యక్రమం – సహజీవన జంటలను స్నేహితులుగా నమోదు చేసుకోవచ్చు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *