Breaking News

Replacement of teacher posts next year

వచ్చే ఏడాది టీచర్ పోస్టుల భర్తీ

వచ్చే ఏడాది టీచర్ పోస్టుల భర్తీ: సీఎం చంద్రబాబు

Reconstruction of the state is our goal: CM Chandrababu
రాష్ట్ర పునర్నిర్మాణం మా లక్ష్యం: సీఎం చంద్రబాబు

అమరావతి:
ఆంధ్రప్రదేశ్ దేశంలో అత్యధిక పింఛన్ అందించే రాష్ట్రంగా ఉన్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ‘మనం అందిస్తున్న పింఛన్‌కు ఇతర రాష్ట్రాల్లో సగం కూడా ఇవ్వడం లేదు’ అని పేర్కొన్నారు.

Telangana is the only state where farmer suicides have decreased
రైతు ఆత్మహత్యలు తగ్గిన ఏకైక రాష్ట్రం తెలంగాణ
  • వచ్చే ఏడాది స్కూళ్లు ప్రారంభమయ్యే సమయానికి టీచర్ పోస్టుల భర్తీ పూర్తవుతుందని ఆయన ప్రకటించారు.
  • దీపం-2 పథకం కింద ఇప్పటికే 40 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసినట్లు తెలిపారు.
  • సంక్రాంతి నాటికి రాష్ట్రంలోని ఆర్ అండ్ బీ రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ల సదస్సులో అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *