కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ పురోగతికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది…!
విజయవాడ. ఫిబ్రవరి 10 పశ్చిమ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: వికసిత్ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ లక్ష్యంతోనే ఎన్టీయే ప్రభుత్వం ముందుకు సాగుతోందని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం...
