మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై సమీక్షించిన ఈవో రమాదేవి
కరీంనగర్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రాబోయే మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై ఆలయ ఈవో ఎల్. రమాదేవి ఆలయానికి సంబంధించిన ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు.ఈ నెల ఫిబ్రవరి...
