Breaking News

మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై సమీక్షించిన ఈవో రమాదేవి

కరీంనగర్ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రాబోయే మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై ఆలయ ఈవో ఎల్. రమాదేవి ఆలయానికి సంబంధించిన ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు.ఈ నెల ఫిబ్రవరి...

విజయవాడలో వైభవంగా ‘వివేకానంద మానవ వికాస కేంద్రం’ ప్రారంభోత్సవం

అమరావతి, విజయవాడ ఫిబ్రవరి 1 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రామకృష్ణ మిషన్ అంటే విలువలు నేర్పే విశ్వవిద్యాలయం. సమాజ నిర్మాణా నికి శక్తి కేంద్రమని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు,...

నగరంలో నూతనంగా చైతన్య ఆర్తో పెయిన్ క్లినిక్ ప్రారంభం..!

విజయవాడ. ఫిబ్రవరి 1 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: విజయవాడ పశ్చిమ భవానిపురం స్వాతి థియే టర్ రోడ్డులోని లలితనగర్ లో ఆదివారం, నగరంలో చైతన్య ఆర్తో, పెయిన్ క్లినిక్ ప్రారంభం అయ్యింది.ఈ...

చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు తగవు

టీడీపీ నాయకుల ధ్వజం.అంబటి రాంబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి. కోదాడ,ఫిబ్రవరి1( నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను కోదాడ నియోజకవర్గ...

ఏడాదిలోపు పవర్ ప్లాంట్ పూర్తి: అదాని గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ

పులివెందుల ఫిబ్రవరి 1 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ఏడాదిలోపు హైడ్రో పవర్ ప్లాంట్ ను పూర్తి చేస్తామని గ్రూపు సంస్థల చైర్మన్ గౌతమ్ అదాని అన్నారు. లింగాల మండలం పార్లపల్లె చిత్రావతి...

అంబటికి సమాజంలో తిరిగే అర్హత లేదు: టిఎన్ఎస్ఎఫ్ మండల శాఖ అధ్యక్షుడు యాసిన్

పులివెందుల ఫిబ్రవరి 1 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సమాజంలో తిరిగే అర్హత లేదని టిఎన్ఎస్ఎఫ్ మండల శాఖ అధ్యక్షుడు యాసిన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు...

మాఘ పౌర్ణమి అత్యంత పవిత్రమైనది

పులివెందుల ఫిబ్రవరి 1 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తెలుగు మాసాలలో మాఘ పౌర్ణమి అత్యంత పవిత్రమైనదని ఆధ్యాత్మికవేత్త తులసి రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా వీరపునాయుని పల్లి మండలం సంగాలపల్లి గ్రామంలో...

కేసీఆర్ గారికి అక్రమ నోటీసులు ఇచ్చి సిట్ విచారణకు పిలవడాన్ని వ్యతిరేకిస్తూ…

ఆలేరు బి.ఆర్.ఎస్ పార్టీ నేతల నల్ల జెండాలుదరించి నిరసన కార్యక్రమం. అంబేద్కర్ కు వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 01 : ( నేటి తెలుగు...

కేసీఆర్ పై సిట్ విచారణ కు వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం

కేసీఆర్ పై సిట్ విచారణ కు వ్యతిరేకంగా పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమంనడిగూడెం ,ఫిబ్రవరి 1 (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు కోదాడ...

మృతుని కుటుంబానికి బియ్యం అందజేసిన బీర్ల ఫౌండేషన్

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 01 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మోటకొండూర్ మండలం ఆరెగూడెం గ్రామానికి చెందిన క్రీ॥శే॥కొల్లూరి (క్రాస్) పోచయ్య గారు ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన విషయం...