Breaking News

వరద ప్రభావిత రాష్ట్రాలకు కేంద్రం భారీ ఆర్థిక సహాయం

|| Heavy financial assistance from Center to flood affected states || న్యూఢిల్లీ: 2024లో వరదలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, తుఫాన్ల కారణంగా తీవ్రంగా ప్రభావితమైన ఐదు రాష్ట్రాలకు నేషనల్...

సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి మాజీ సీఎం కేసీఆర్…

పాస్‌పోర్ట్ రీన్యువల్ కోసం సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఈ రోజు సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని సందర్శించారు. తన...

ఛత్రపతి శివాజీ జయంతి నేడు. ధైర్యానికి ప్రతిరూపం చత్రపతి శివాజీ.

ఛత్రపతి శివాజీ జయంతి నేడు ధైర్యానికి ప్రతిరూపం చత్రపతి శివాజీ. నేటి తరాలకు స్ఫూర్తి ప్రదాత. ఛత్రపతీ శివాజీ మహారాజ్ స్వరాజ్యం కోసం, ధర్మస్థాపన కోసం తన ఎంతో పోరాటం చేశారు. మొఘలులను, ఎంతో...

గురుకులాల్లోనే కాదు సచివాలయంలో కూడా నాసిరకమైన భోజనం

|| Not only in the Gurukuls but also in the Secretariat, poor food || సచివాలయంలో ఒక కీలక అధికారి ప్రోటోకాల్ భోజనం తిని వెంటనే వాంతులు విరోచనాలతో అస్వస్థతకు...

రైతుల తరపున పోరాటానికి సిద్ధం.. – ఎంపీ ఈటల రాజేందర్

గ్రీన్ఫీల్డ్ హైవే భూసేకరణ – రైతులకు నష్టం: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వరంగల్: తెలంగాణలో గ్రీన్ఫీల్డ్ హైవే భూసేకరణ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (BJP MP...

తిరుపతిలో మంత్రి నారా లోకేష్ పర్యటన

|| Minister Nara Lokesh's visit to Tirupati || – పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) బుధవారం తిరుపతి...

గుంటూరు మిర్చి యార్డుకు చేరుకున్న మాజీ సీఎం జగన్

|| Former CM Jagan reached Guntur Mirchi yard || – మిర్చి రైతులతో చర్చ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)...

తెలంగాణ భవన్‌కు బయల్దేరిన కేసీఆర్

|| KCR left for Telangana Bhavan ||– పార్టీ భవిష్యత్‌పై కీలక సమీక్ష బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) ఈ రోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి...

మహాకుంభమేళా లో పుణ్యస్నానాలు ఆచరించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా (Mahakumbh) కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజూ లక్షలాది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈ మహాకుంభమేళాలో ఇప్పటివరకు 56 కోట్లు పైగా భక్తులు పాల్గొన్నారు. ఈ మేళాలో...

నేను కేసీఆర్ క్యాబినెట్‌లో ఐదు సంవత్సరాలు మంత్రిగా పనిచేశాను

కేసీఆర్ పాలనపై జూపల్లి కృష్ణారావు తీవ్రమైన విమర్శలు హైదరాబాద్: తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు తాజాగా కేసీఆర్ (KCR) పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం, చైఎల్పీ మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడిన...