Breaking News

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో భేటీ అయిన, బీర్ల అయిలయ్య , చామల కిరణ్ కుమార్ రెడ్డి.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 17 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్...

అధికారుల్లో జవాబుదారితనం పెంచేందుకు ఆర్టిఐ.

8 నెలల్లో 9వేల అప్పిళ్ల పరిష్కారం. 13 శాఖల్లో జీరో పెండింగ్ రాష్ట్ర సమాచార కమిషనర్లు. కరీంనగర్,నేటి తెలుగు పత్రిక: అధికారుల్లో జవాబుదారి తనం పెంచేందుకు ఆర్టిఐ చట్టం దోహదం చేస్తుందని, దరఖాస్తుదారుకు సమాచారం...

విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ.

మంగళగిరి ఫిబ్రవరి 17 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మంగళగిరి వీవర్స్ కాలనీ నగరపాలక సంస్థ హైస్కూల్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఇందిరానగర్ యూపీహెచ్సీ ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులకు...

జేఈఈ మెయిన్స్ లో ఎన్ ఆర్ ఎస్ విద్యార్థుల ప్రతిభ.

93.52పర్సంటైల్ తో సత్తా చాటిన విద్యార్థులు. కోదాడ: ఫిబ్రవరి 17(నేటి తెలుగు పత్రిక): సోమవారం రాత్రి ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలలో సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన ఎన్ ఆర్ ఎస్ ఐ...

వంద రోజుల ప్రణాళిక అమలు తో నూరుశాతం ఉతీర్ణత సాధించాలి.

విజయవాడ. ఫిబ్రవరి 17 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: పదో తరగతి పరీక్షలకు సంబంధించి వంద రోజుల ప్రణాళిక అమలుతోనూరు శాతం ఫలితాలను సాధిం చి ఉత్తీర్ణ‌త శాతంలో జిల్లా ను అగ్రగామిగా...

మీటర్ కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి.

కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి: కోటగిరి. కోదాడ ,ఫిబ్రవరి 17(నేటి తెలుగు పత్రిక): రాష్ట్ర ప్రభుత్వం మీటర్ రీడర్ కార్మికులకు కనీస వేతనం అమలు చేసి వారికి గుర్తింపు కార్డులు పంపిణీ చేయాలని యునైటెడ్...

రాచవీడు వీరభద్రుడు.

పులివెందుల, ఫిబ్రవరి 17(నేటి తెలుగు పత్రిక): రాయలసీమలో ఎన్నో పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. ఒక్కో పుణ్యక్షేత్రానికి ఒక్కో చరిత్ర ఉంది. అన్నమయ్య జిల్లా, రాయచోటి పట్టణంలోని మాండవ్య నది తీరాన వెలిసిన అతి పురాతనమైన...

ఆల్ఫండజోల్ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలి.

పులివెందుల ఫిబ్రవరి 17 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలు,ప్రాథమిక పాఠశాలలు, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలు ,జూనియర్ కాలేజ్ ,పాలిటెక్నిక్ కళాశాల, మరియు డాక్టర్...

బుడ్డ శనిగ కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి.

యూరియా కొరత లేకుండా చూడాలి. పెంచిన రసాయనిక ఎరువుల ధరలు తగ్గించాలిమాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ తులసి రెడ్డి. పులివెందుల ఫిబ్రవరి 17 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): బుడ్డ శనిగ కొనుగోలు కేంద్రాలు...

యూరియా విక్రయ కేంద్రాల ఆకస్మిక తనిఖీ.

కరీంనగర్,నేటి తెలుగు పత్రిక: కొత్తపల్లి మండలంలోని డిసిఎంఎస్ చింతకుంట, డీసీఎంఎస్ మల్కాపూర్ ఫర్టిలైజర్ దుకాణాలను, గోదామును కలెక్టర్ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఎరువుల సరఫరా, యూరియా అమ్మకం, నిల్వల రిజిస్టర్ తనిఖీ చేశారు....