Breaking News

కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ఎమ్మెల్యే ప్రచారం

బెల్లంపల్లి, ఫిబ్రవరి 9: (నేటి తెలుగు పత్రిక): మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా సోమవారం బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్న 3, 17, 18 వార్డుల అభ్యర్థులు పోరండ్ల సత్యవతి, రాగం శెట్టి...

ప్రజల కోసం పోరాడే సిపిఎం అభ్యర్థి వల్లపు దాసు సాయికుమార్ ను గెలిపించండి.

అవినీతిపరులను, అవకాశవాదులను ఓడించండి.డబ్బు, మద్యంనికి లొంగకుండా స్వేచ్ఛగా ఓటెయ్యండి.సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి సూర్యాపేట, నేటి తెలుగు పత్రిక: నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడే సిపిఎం అభ్యర్థి వల్లపు దాసు...

సీఎం కప్ విజేతలను అభినందించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు గోలి పింగల్ రెడ్డి గారు.

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 09 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): తెలంగాణ రాష్ట్ర ప్రబుత్వం ప్రతీష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2025 -06 సీమ్ కప్ కార్యక్రమం ద్వార గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న...

మిషన్ భగీరథ జిల్లా అధికారికి వినతి పత్రం అందజేసిన సర్పంచ్ బీసు ధనలక్ష్మి చందర్ గౌడ్

యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 09 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆత్మకూరు మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి డబుల్ సీసీ రోడ్డు పనులలో భాగంగా రోడ్డుకి అడ్డంగా ఉన్నటువంటి మిషన్ భగీరథ...

వేంపల్లి- చాగలమర్రి రహదారి విస్తరణకు మోక్షం ఎప్పుడో? తులసి రెడ్డి

పులివెందుల ఫిబ్రవరి 9 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): వేంపల్లి - చాగలమర్రి రహదారి విస్తరణకు మోక్షం ఎప్పుడు అని రాజ్యసభ మాజీ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నర్రెడ్డి...

వెంకన్న భక్తుల విశ్వాసాలపై వైసీపీ ప్రభుత్వం చేసిన దాడి దారుణం: ఎమ్మెల్సీ రామగోపాల్ రెడ్డి

పులివెందుల ఫిబ్రవరి 9 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుల విశ్వాసాలపై వైసీపీ ప్రభుత్వం చేసిన దాడి అత్యంత దారుణమైన ఘటనగా చరిత్రలో నిలుస్తుందని...

భవిష్యత్తుకు విద్యార్థి దశ కీలకం: బీసీ సంక్షేమ శాఖ జిల్లా డిప్యూటీ డైరెక్టర్ రమేష్.

అవనిగడ్డ (కృష్ణా) ఫిబ్రవరి9 నేటి తెలుగు పత్రిక: భవిష్యత్తుకు విద్యార్థి దశ కీలకమైయినదని జిల్లా బీసీ సంక్షేమ సాధికారిక అధికారి జి. రమేష్అన్నారు. స్థానికప్రభుత్వబీసీబాలికలకళాశాలవసతిగృహంలో జరిగినవిద్యార్థినులుతల్లీతండ్రుల సమావేశంలోఆయనముఖ్య అతిథి గా పాల్గొనిప్రసంగిచారు.ప్రభుత్వo పేదబడుగుబలహీనవర్గాల పిల్లలు...

బీసీల కులగణన చేపట్టాలి

విజయవాడ, నేటి తెలుగు పత్రిక: బీసీల కులగణన చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు వీజీఆర్ నారగోని వెల్లడించారు. బీసీల కుల గణన చేపట్టాలని ఫిబ్రవరి 28న...

9,వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సాదునేని ధనలక్ష్మి,మధుకర్ ను హస్తం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి.

ఇంటింటికి తిరిగి ముమ్మర ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 09 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): సోమవారం రోజు యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా...

ఫిబ్రవరి 28 న జరగబోవు బీసీ ల ధర్నాను జయ ప్రదం చేయండి…!

విజయవాడ: ఫిబ్రవరి 28 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: బీసీలందరూ కలిసి భారీ ఎత్తున మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నారగోని ప్రకటించారు. ఈ సందర్భంగా సోమవారం విజయవాడ గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్...