మంత్రి నారా లోకేష్ సేవాస్పూర్తితో మసీదు నిర్మాణం కోసం 60,000/- వేల రూపాయలు అందించిన మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్. మంగళగిరి ఫిబ్రవరి 09 ( నేటి తెలుగు పత్రిక...
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 09, ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా,ఆత్మకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కె కె స్వర హాస్పిటల్ బోడుప్పల్ ఆధ్వర్యంలో...
సూర్యాపేట శాసనసభ నియోజకవర్గంలో సేద్యానికి పూర్తి స్థాయిలో నీరు అందిస్తాం. దొడ్డు బియ్యం సరఫరాతో వృధా అవుతున్న 12000 కోట్లు.అదనపు భారం అయినా పేదలకు ఉచితంగా నాణ్యమైన సన్న బియ్యం.డబుల్ బెడ్ రూమ్ ల...
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 09, ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు భూషి మహేష్ మాదిగ ఇటీవల యాదగిరిగుట్టలో ఎమ్మార్పీఎస్ జిల్లా సదస్సు ముగించుకొని తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు....
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 07 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు ఆలేరు పట్టణంలోని మూడవ వారికి చెందిన సిపిఎం నాయకులు , డివైఎఫ్ఐ జిల్లా కని కన్వీనర్ మంగ అరవింద్,...
రాష్ట్ర చిహ్నంతో పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు: సీఎం విజయవాడ, ఫిబ్రవరి 7, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ను భూ వివాదాలు లేని రాష్ట్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతోందని ముఖ్యమంత్రి...
బిజెపి మాజీ మండల అధ్యక్షులు కళ్లెం శ్రీనివాస్ గౌడ్. యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 07 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల కేంద్రంలో మున్సిపాలిటీ...
నేటి తెలుగు పత్రిక: మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్లో మాట్లాడిన ఆయన,...
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 07, ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): శనివారం రోజు యాదగిరిగుట్ట మండలం, చిన్నకందుకూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్ర అబ్బయ్య గారు ఇటీవల మరణించగా...
విజయవాడ, ఫిబ్రవరి 6 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: బాధితురాలి కుటుంబానికి అండగా ఉండి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే లా మహిళా కమిషన్ చర్య లు తీసుకుంటుందని రాష్ట్ర మహిళా కమిషన్...