Breaking News

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై సీపీ సమీక్ష

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి సభా ప్రాంగణ పరిశీలన. కరీంనగర్: ఈ నెల 5వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ జిల్లా పర్యటనను పురస్కరించుకుని ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం...

పోలింగ్, కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు

నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపూల్ దేశాయ్ కరీంనగర్ : పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను పోలీస్ బంధోబస్తు మద్య ప్రశాంతంగా నిర్వహించేలా తగిన చర్యలు తీస్కోవడం జరుగుతుందని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. ఈరోజు నగరంలోని...

ఘనంగా రేణుకా ఎల్లమ్మ ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు

శివపార్వతుల కళ్యాణం, రేణుక ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణ మహోత్సవం,సామూహిక కుంకుమార్చనలు. యాదగిరిగుట్ట,ఫిబ్రవరి 02 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో కాచారం కైలాసపురంలో శ్రీ...

గెలుపును కాంక్షిస్తూ ఇంటింటా ప్రచారం

కోదాడ, ఫిబ్రవరి2 (నేటి తెలుగు పత్రిక): కోదాడ మున్సిపల్ ఎన్నికల్లో 28వ వార్డులో ఇంటింటా ప్రచారం మొదలు పెట్టిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తోట జ్యోతి శ్రీను, స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చేపట్టిన...

నాగిరెడ్డి కి గోపుత్ర ఉత్తమ రైతు పురస్కారం

కోదాడ, ఫిబ్రవరి 2(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా,అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామానికి చెందిన ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మన్నెం నాగిరెడ్డి కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా పర్చూరు లో మంగళవారం అద్దంకి...

క‌ల్తీ నెయ్యి లో జంతు అవ‌శేషాలు వున్నాయ‌ని ఎన్.డి.డి.బి నిర్ధారించింది..!

రాష్ట్ర టిడిపి నాయ‌ కులు మాదిగాని గురు నాథం వెల్ల‌డి…! విజ‌య‌వాడ. ఫిబ్రవరి 2 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి….! వైసిపి హ‌యంలో తిరు మ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ల‌డ్డు ప్ర‌సాదంలో వాడిన...

కాంగ్రెస్ సంక్షేమ పథకాలే అభ్యర్థులను గెలిపిస్తాయి: ఏం డి బాబా

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు మున్సిపాలిటీ 12 వార్డులను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గెలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఆలేరు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్...

వైసీపీ రెచ్చగొట్టే రాజకీయాలకు దూరంగా ఉండాలి.. టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు సూచన

నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడుల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ ఘటనలను...

ప్రజా గొంతుక సిపిఎం ను గెలిపించండి

కోదాడ, ఫిబ్రవరి 2(నేటి తెలుగు పత్రిక ): ప్రజా సమస్యల పరిషత్కారం కోసం నిరంతరం పోరాడుతున్న సిపిఎం పార్టీని కోదాడ మున్సిపాలిటీలో గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ములకలపల్లి రాములు విజ్ఞప్తి చేశారు.సోమవారం...

బాధిత కుటుంబాలను పరామర్శించిన బూడిద బిక్షమయ్య గౌడ్ మాజీ ఎమ్మెల్యే

యాదగిరిగుట్ట ఫిబ్రవరి 0 2 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): మంగళవారం రోజు గుండాల మండలం వెల్మజాల గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ నాయకుడు నిమ్మల మాధవ రెడ్డి గారి తల్లి...