Breaking News

“ధైర్యం ఉంటే రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలి” – కామారెడ్డి ఎమ్మెల్యే

పార్టీ ఫిరాయింపులపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి తీవ్ర విమర్శలు కామారెడ్డి: పార్టీ మార్పిడులపై కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. "పార్టీ మారుతున్న వారు ఇద్దరూ దొందు దొందే" అంటూ...

హైడ్రా కమిషనర్ ను “తెలుగు వచ్చా?” అని ప్రశ్న

అమీన్‌పూర్ మున్సిపాలిటీలో హైడ్రా కమిషనర్ సమావేశం – వాగ్వాదంతో వేడెక్కిన సమావేశం అమీన్‌పూర్: అమీన్‌పూర్ మున్సిపాలిటీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్లాట్ల...

కొడంగల్‌లో ఉద్రిక్తత…రైతుల నిరసన

కొడంగల్‌లో మరోసారి ఉద్రిక్తత – రోటిబండలో రైతుల నిరసన నల్గొండ: కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం రోటిబండ తండాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పారిశ్రామికవాడ (Industrial Zone) ఏర్పాటు కోసం అధికారులు భూ సర్వే...

“తీన్మార్ మల్లన్నపై మాట్లాడేంత టైమ్ లేదు”

"తీన్మార్ మల్లన్నపై మాట్లాడేంత టైమ్ లేదు" – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి యాదాద్రి భువనగిరి: ఆర్అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటనలో భాగంగా టీపీసీసీ కార్యదర్శి పొత్నక్ ప్రమోద్ కుమార్...

మహారాజస్ ఫౌండేషన్ SC వర్గీకరణకు పూర్తి మద్దతు ప్రకటించింది.

నల్గొండ జిల్లా : మహారాజస్ ఫౌండేషన్ SC వర్గీకరణకు పూర్తి మద్దతు ప్రకటించింది. హైదరాబాద్ లో జరగబోయే లక్షల డప్పులు- వేల గొంతులు మరియు SC A,B,C,D వర్గీకరణ కార్యక్రమానికి తమ మద్దతుగా మరియు...

సమాచార హక్కు చట్టం పై రైతులకు అవగాహన సదస్సు

సమాచార హక్కు చట్టం పై రైతులకు అవగాహన సదస్సు ఎ. కొండూరు ఫిబ్రవరి 7 ( నేటి తెలుగు పత్రిక) రైతు సేవ కేంద్రం ఎ.కొండూరు లో సమాచార హక్కు చట్టం పై రైతులకు...

బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు పెంపు

బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు పెంపు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఈ నెల 12 వరకూ దరఖాస్తుల స్వీకరణ 2 నెలల్లో యూనిట్లు గ్రౌండయ్యేలా చర్యలు అర్హులకే ఆర్థిక...

పోటీపడి పనిచేస్తారని ర్యాంకులు ఇచ్చాం : చంద్రబాబు

పోటీపడి పనిచేస్తారని ర్యాంకులు ఇచ్చాం : చంద్రబాబు ▪️ఫైళ్ల క్లియరెన్స్లో మంత్రుల ర్యాంకులపై ఎక్స్ వేదికగా స్పందించిన సీఎం.▪️అసాధారణ, వేగవంతమైన పనితీరు చూపాలి: సీఎం చంద్రబాబు.▪️టీమ్ వర్క్ పనిచేసినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించగలం.▪️ఎప్పటికప్పుడు సమీక్షించుకుని...

శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన

శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన – టేకాఫ్ ఆలస్యం చేసిన స్పైస్ జెట్ హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. శుక్రవారం (ఫిబ్రవరి 7) ఉదయం 9 గంటలకు ప్రయాగరాజ్‌కు బయలుదేరాల్సిన...

రూ.230 కోట్ల దేశీయ డ్రోన్ కాంట్రాక్టుల రద్దు

దేశీయ డ్రోన్ సంస్థలకు కేంద్రం షాక్ – రూ.230 కోట్ల కాంట్రాక్టుల రద్దు న్యూఢిల్లీ: దేశీయ డ్రోన్ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.230 కోట్ల విలువైన మూడు కాంట్రాక్టులను రద్దు చేసింది....