Breaking News

బీజేపీ ముందంజ – ఆప్‌కు భారీ ఎదురుదెబ్బ

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు: బీజేపీ ముందంజ – ఆప్‌కు భారీ ఎదురుదెబ్బ న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తేలేందుకు మరికొన్ని గంటల సమయమే ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఓట్ల లెక్కింపు ఉదయం...

“ప్రజాస్వామ్య పాలనకే ప్రజల మద్దతు”

ల్లీ ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్ స్పందన – ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజల గట్టి షాక్ న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా దూసుకెళ్తున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి...

మరో వివాదంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి

మరో వివాదంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విజయవాడ: తిరువూరు తెదేపా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao) మరో వివాదంలో చిక్కుకున్నారు. టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం టీడీపీ కార్యకర్త డేవిడ్ గురువారం...

మోదీతో అక్కినేని కుటుంబ భేటీ

అక్కినేని కుటుంబం - ప్రధాని మోదీ భేటీ.. 'తండేల్' విడుదల రోజున ఆసక్తికర పరిణామం న్యూఢిల్లీ: పార్లమెంటులో అక్కినేని కుటుంబం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్య ప్రత్యేక భేటీ జరగడం హాట్ టాపిక్‌గా...

తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేదు

తెలంగాణ కేబినెట్ విస్తరణ ఇప్పట్లో లేదు – సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ: తెలంగాణ కేబినెట్ విస్తరణ త్వరలో జరిగే సూచనలు లేవని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రివర్గంలో మార్పులు, కొత్త...

తెలంగాణను అప్పుల కుప్ప చేసింది బీఆర్ఎస్

తెలంగాణను అప్పుల కుప్ప చేసింది బీఆర్ఎస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం సూర్యాపేట, ఫిబ్రవరి 7,(నేటి తెలుగు పత్రిక).లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు...

ప్రతీ కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది.

పార్టీ ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటుంది. అదైర్యపడొద్దు ఆరోగ్యం జాగ్రత్త.. తొగర్రాయి గ్రామశాఖ అధ్యక్షుడిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ బొల్లం మల్లయ్య యాదవ్.కోదాడ ,ఫిబ్రవరి 7...

ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని మోదీ..11న పారిస్‌లో ఏఐ సమ్మిట్

ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని మోదీ – ఏఐ సమ్మిట్‌లో పాల్గొననున్న నరేంద్ర మోదీ న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మరో కీలక విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 11,...

ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఫిబ్రవరి 24 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అమరావతి: ఈ నెల 24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తొలి రోజు గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి...

కిసాన్ అగ్రి షో 2025 ఘనంగా ప్రారంభం

మాదాపూర్‌లో కిసాన్ అగ్రి షో 2025 ఘనంగా ప్రారంభం హైదరాబాద్: మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ప్రతిష్టాత్మక "కిసాన్ అగ్రి షో 2025" మూడో ఎడిషన్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని...