కేంద్ర మంత్రుల కాన్వాయ్కు తృటిలో తప్పిన ప్రమాదం
కేంద్ర మంత్రుల కాన్వాయ్కు తృటిలో ప్రమాదం తప్పింది కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మ కాన్వాయ్ తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. వీరు విశాఖ నగర పర్యటనలో భాగంగా ప్రయాణిస్తుండగా, గురువారం ఉదయం షీలా...
