Breaking News

ఆంధ్రప్రదేశ్‌లో భద్రత, భరోసా పెరిగింది

ఆంధ్రప్రదేశ్‌లో భద్రత, భరోసా పెరిగింది – మంత్రి అనగాని ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో భద్రత, భరోసా పెరిగిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం సృష్టించేందుకు ప్రభుత్వం...

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటీలతో...

అటవీ భూముల కబ్జా వివాదంపై ఏపీ ప్రభుత్వ సీరియస్

పెద్దిరెడ్డి అటవీ భూముల కబ్జా వివాదంపై ఏపీ ప్రభుత్వ సీరియస్ చర్యలు మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ కబ్జా వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. అటవీ భూముల ఆక్రమణలపై...

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కాగా, ఆంధ్రప్రదేశ్‌లో రెండు...

చంద్రబాబు పాలనలో ప్రజల పట్ల మోసం : జక్కంపూడి రాజా

చంద్రబాబు పాలనలో ప్రజల పట్ల మోసం : జక్కంపూడి రాజా హైదరాబాద్: వైఎస్సార్సీపీ (YSRCP) యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆయన మండిపడుతూ, వైఎస్ జగన్ తన ఐదేళ్ల...

జీహెచ్ఎంసీ మేయర్ కి బిగ్ షాక్.. అవిశ్వాసం పై చర్చ

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి బిగ్ షాక్: అవిశ్వాసం పై చర్చ హైదరాబాద్: జీహెచ్ఎంసీ (GHMC) మేయర్ గద్వాల విజయలక్ష్మికి బిగ్ షాక్ తగిలింది. మేయర్ ఏర్పాటు చేసిన సమావేశానికి, కార్పోరేటర్లు పెద్ద సంఖ్యలో...

బీజేపీలోకి అంబటి రాయుడు?

బీజేపీలోకి అంబటి రాయుడు? టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విశాఖలో జరిగిన ఏబీవీపీ మహాసభలో ఆయన కాషాయం పార్టీకి అనుకూలంగా వ్యాఖ్యానించారు. “కొన్ని పార్టీలు కుటుంబాల చుట్టూ...

డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో సంచలన నిర్ణయం అమెరికాలో ఆదాయపు పన్ను రద్దు చేస్తామని ట్రంప్‌ వెల్లడి అక్కడి పౌరులకు ఆదాయపు పన్ను లేకుండా చూస్తామని హామీ అమెరికన్లను ధనవంతులను చేసే వ్యవస్థను...

తెలంగాణలో పెరుగుతున్న దొంగనోట్ల దందా!

నిజామాబాద్ నుంచి ఖమ్మం వరకు.. తెలంగాణలో పెరుగుతున్న దొంగనోట్ల దందా! ఈ కాలం యువత రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలని కలలు కంటోంది. అందుకోసం అక్రమ మార్గాలను ఎంచుకుంటోంది. వాటిల్లో ప్రధానమైంది దొంగనోట్ల దందా....

ఆధ్యాత్మిక క్షేత్రాల్లో రోప్ వేల ఏర్పాటుకు నిర్ణయం

దేశ వ్యాప్తంగా 18 ఆధ్యాత్మిక క్షేత్రాల్లో రోప్ వేల ఏర్పాటుకు నిర్ణయం దేశంలోని 18 ఆధ్యాత్మిక క్షేత్రాల్లో రోప్ వే ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఇందులో శబరిమల లోని అయ్యప్ప ఆలయం కూడా...