ఆంధ్రప్రదేశ్లో భద్రత, భరోసా పెరిగింది
ఆంధ్రప్రదేశ్లో భద్రత, భరోసా పెరిగింది – మంత్రి అనగాని ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో భద్రత, భరోసా పెరిగిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం సృష్టించేందుకు ప్రభుత్వం...
