Breaking News

రేషన్ బియ్యం మాయం కేసు: నిందితులకు 12 రోజుల రిమాండ్

రేషన్ బియ్యం మాయం కేసు: నిందితులకు 12 రోజుల రిమాండ్ మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసు విషయంలో నిందితులపై చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా, మచిలీపట్నం స్పెషల్ మొబైల్ జడ్జి నిందితులకు 12 రోజుల...

నూతన సంవత్సర సంబరాలకు కిక్

నూతన సంవత్సర సంబరాలకు కిక్: ఏపీలో మద్యం విక్రయాలకు ప్రత్యేక అనుమతులు మందుబాబులకు ఏపీ ప్రభుత్వం నూతన సంవత్సర కానుక అందించింది. నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో ఈరోజు (డిసెంబర్ 31) మరియు రేపు...

బాలాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ బాలాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం హైదరాబాద్ పరిధిలోని బాలాపూర్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వివరాల ప్రకారం, ఓ ప్లాస్టిక్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోడౌన్‌లో ఎగిసిపడుతున్న మంటలను...

తెలంగాణలో 10 మంది ఐపీఎస్ ఆఫీసర్లు బదిలీ

తెలంగాణలో 10 మంది ఐపీఎస్ ఆఫీసర్లు బదిలీ తెలంగాణలో 2021, 2022 బ్యాచ్ ఆఫీసర్లకు సంబంధించి తాజాగా 10 మంది ఐపీఎస్ ఆఫీసర్లు బదిలీ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ ఏఎస్పీగా కాజల్ (2021),...

బనకచర్ల ప్రాజెక్టు ‘గేమ్ ఛేంజర్’.. : సీఎం చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ హయాంలో 90% ప్రాజెక్టులు చేపట్టినట్లు పేర్కొన్న సీఎం చంద్రబాబు అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 90 శాతం ప్రాజెక్టులను తెలుగుదేశం పార్టీ (TDP) హయాంలోనే ప్రారంభించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...

ప్రజల సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం ఇవ్వాలనుకుంటున్నాం

పవన్ కల్యాణ్: "ప్రజల సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం ఇవ్వాలనుకుంటున్నాం" మంగళగిరి: ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గడచిన ఐదేళ్లలో ప్రభుత్వ వ్యవస్థ పనితీరు చిందర వందరగా మారిందని, ఇకపై ఈ వ్యవస్థను...

ఉచిత బస్సు ప్రయాణం పై ప్రభుత్వం వేగవంతమైన చర్యలు

ఉగాదికి ఉచిత బస్సు ప్రయాణం: ఏపీ ప్రభుత్వ వేగవంతమైన చర్యలు అమరావతి: అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగవంతంగా అడుగులు వేస్తోంది. ఉగాది నుంచి మహిళలకు...

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కేఏ పాల్ విమర్శలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కేఏ పాల్ విమర్శలు: బీసీ నినాదంపై ప్రశ్నలు నిజామాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీసుకొచ్చిన బీసీ నినాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ విమర్శలు గుప్పించారు. నిజామాబాద్ జిల్లా...

శాంతిభద్రతలను పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాల

తమిళనాడులో శాంతిభద్రతలకు విఘాతం: చర్యలు తీసుకోవాలని నటుడు విజయ్ వినతి తమిళనాడు: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, ప్రజల భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్...

నదుల అనుసంధానం చేయడం ద్వారా భవిష్యత్తు సురక్షితం

నదుల అనుసంధానం చేయడం ద్వారా భవిష్యత్తు సురక్షితం: సీఎం చంద్రబాబు అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానం ప్రాజెక్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో జరిగిన సమావేశంలో నదుల అనుసంధానం...