Breaking News

తెలంగాణలో సైబర్ నేరాల ఉధృతి.. మరో మోసం వెలుగు

తెలంగాణలో సైబర్ నేరాల ఉధృతి.. నిజామాబాద్‌లో మరో మోసం వెలుగు నిజామాబాద్, డిసెంబర్ 25:తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సైబర్ నేరాల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. సోషల్ మీడియా, పార్ట్ టైమ్ జాబ్స్, ఫిషింగ్, ఫేక్ కస్టమర్...

తిరుపతి గోదాంకు ఎర్రచందనం నిల్వల తరలింపు.. చర్యల్లో అటవీశాఖ

తిరుపతి గోదాంకు ఎర్రచందనం నిల్వల తరలింపు.. చర్యల్లో అటవీశాఖ ఆత్మకూరు, డిసెంబర్ 25:ఉమ్మడి నెల్లూరు, కడప జిల్లాల్లో పట్టుబడిన రూ. 10 కోట్లకు పైగా విలువైన ఎర్రచందనం దుంగల నిల్వలను తిరుపతిలోని కేంద్ర గోదాంలోకి...

బోరు బావిలోనే చిన్నారి.. కొనసాగుతోన్న సహాయక చర్యలు

బోరు బావిలో చిక్కుకుపోయిన చిన్నారి.. సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి డిసెంబర్ 25, 2024:రాజస్థాన్‌లో మూడు రోజులుగా గుండెల్లోదించుకుంటున్న ఘటన కొనసాగుతోంది. సోమవారం జరిగిన ఈ దుర్ఘటనలో మూడు సంవత్సరాల చిన్నారి చైతన బోరు...

శాంతాక్లాజ్ అవతారంలో అరవింద్ కేజ్రీవాల్

క్రిస్మస్ సందేశం: ఆప్ శాంతాక్లాజ్ అవతారంలో అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ: క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) దిల్లీ ప్రజలకు వినూత్న శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ మేరకు ఆ పార్టీ ఓ...

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం: భారీ వర్షాలు, రైతులకు ముప్పు హైదరాబాద్: వాతావరణ శాఖ అంచనాలకు భిన్నంగా బంగాళాఖాతంలో అల్పపీడనం కదులుతోంది. ప్రస్తుతం దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాలకు సమీపంగా తీవ్ర అల్పపీడనం స్థిరంగా...

గ్రామీణ అభివృద్ధికి కేంద్రం మరో అడుగు

ఏపీకి రూ.446 కోట్లు విడుదల - గ్రామీణ అభివృద్ధికి కేంద్రం మరో అడుగు న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆర్థిక సాయం అందించింది. 15వ ఆర్థిక సంఘం గ్రాంటు కింద రాష్ట్రానికి రూ.446...

వాజ్పేయీ జయంతి సందర్భంగా ‘సదైవ్ అటల్’ వద్ద ప్రముఖుల నివాళులు

మాజీ ప్రధాని వాజ్పేయీ జయంతి సందర్భంగా 'సదైవ్ అటల్' వద్ద ప్రముఖుల నివాళులు న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయీ (Atal Bihari Vajpayee) శతజయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నివాళులర్పణలు జరిగాయి....

పెండింగ్ బిల్లుల విడుదలకు నిర్ణయం

సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల పెండింగ్ బిల్లుల విడుదలకు నిర్ణయం: భట్టి విక్రమార్క హైదరాబాద్: సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీల పెండింగ్ బిల్లుల విడుదలపై తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఈ విషయంపై...

వర్సిటీలను సరస్వతీ నిలయాలుగా మార్చే దిశగా చర్యలు

వర్సిటీలను సరస్వతీ నిలయాలుగా మార్చే దిశగా చర్యలు: మంత్రి లోకేష్ అమరావతి: ఉన్నత విద్య రంగంలో సమూల మార్పులను తీసుకువస్తున్న నారా లోకేష్, తన చర్యలతో ఆరునెలల్లోనూ అనూహ్య పరిణామాలు సృష్టించారు. రాష్ట్ర విద్య,...

ఛాంపియన్స్ ట్రోఫీ 2024 షెడ్యూల్

ఛాంపియన్స్ ట్రోఫీ 2024 షెడ్యూల్: భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 22న ఛాంపియన్స్ ట్రోఫీ 2024 షెడ్యూల్‌ను ఐసీసీ (ICC) అధికారికంగా విడుదల చేసింది. ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమవుతుంది. పోటీలు...