మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో రద్దీ పెరిగింది
మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో రద్దీ పెరిగింది: మంత్రి పొన్నం ప్రభాకర్ మహాలక్ష్మి పథకం ప్రారంభంతో ప్రజలు బస్సులను విస్తారంగా వినియోగిస్తున్నారని, దీంతో రద్దీ గణనీయంగా పెరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అసెంబ్లీలో జరిగిన...
