Breaking News

మానవత్వం చాటుకున్న ఏపీ హోంమంత్రి అనిత

మానవత్వం చాటుకున్న ఏపీ హోంమంత్రి అనిత 📍 నరసరావుపేట: ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) మానవత్వాన్ని చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువతికి స్వయంగా సపర్యలు చేసి, ఆమెను ఆసుపత్రికి తరలించే...

కేటీఆర్, కవిత, హరీష్ రావుల మధ్య మూడు ముక్కలాట నడుస్తోంది

కేటీఆర్ మేకపోతు గాంభీర్యం - బీఆర్ఎస్ మూడు ముక్కలాట: టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ 📍 గజ్వేల్: బీఆర్ఎస్ నాయకత్వం అంతర్గత విభేదాలతో చీలిపోయిందని, కేటీఆర్, కవిత, హరీష్ రావుల మధ్య మూడు...

త్రివేణి సంగమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుణ్యస్నానం

త్రివేణి సంగమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుణ్యస్నానం 📍 ఉత్తరప్రదేశ్, ప్రయాగ్‌రాజ్: ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం మహా కుంభమేళా ఘనంగా జరుగుతోంది. భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. ఈ మహా ఉత్సవంలో భారత...

త్రివేణి సంగమంలో కోమటిరెడ్డి పుణ్యస్నానం

మహా కుంభమేళాలో పాల్గొన్న ప్రముఖులు – త్రివేణి సంగమంలో కోమటిరెడ్డి పుణ్యస్నానం 📍 ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) నగరంలో జరుగుతున్న మహా కుంభమేళా (Maha Kumbh Mela) భక్తులతో కిటకిటలాడుతోంది. దేశ, విదేశాల...

మున్నూరు కాపులంటే ఆందోళనలో రాజ్యాధికార నేతలు…..రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు — చందు జనార్ధన్

మున్నూరు కాపులంటే ఆందోళనలో రాజ్యాధికార నేతలు…..రాష్ట్ర కాపు జేఏసి అధ్యక్షులు——చందు జనార్ధన్ సమాజం లో 18 శాతం ఉన్న సామాజిక వర్గం మున్నూరు కాపులు.అటువంటి సామాజిక వర్గాన్ని సంఖ్య పరంగా దశాబ్దాలుగా తగ్గించు కుంటూ...

రేపటినుండి రెండో విడత రైతు భరోసా?

|| Second installment of Rythu Bharosa from tomorrow? || హైదరాబాద్:ఫిబ్రవరి 09 తెలంగాణ సర్కారు ఇటీవలే రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను...

ఏకగ్రీవాలకు నోటాతో చెక్ పెట్టే యోచనలో ఎన్నికల సంఘం!

ఏకగ్రీవాలకు నోటాతో చెక్ పెట్టే యోచనలో ఎన్నికల సంఘం! హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా ఏకగ్రీవాల (Unanimous Elections) అంశంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth...

ఉప ఎన్నికలు వస్తే ధైర్యంగా ఎదుర్కొంటాం

ఉప ఎన్నికలు వస్తే ధైర్యంగా ఎదుర్కొంటాం: ఎమ్మెల్యే కడియం శ్రీహరి హైదరాబాద్: రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే ధైర్యంగా ఎదుర్కొంటామని స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) స్పష్టం చేశారు....

గత ప్రభుత్వంపై మండిపడ్డ పురందేశ్వరి

విశాఖపట్నం: దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా (BJP) అఖండ విజయం సాధించినందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి (D. Purandeswari) హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా కాషాయ జెండా...

పారిశ్రామికవేత్త జనార్దనరావు దారుణ హత్య..‼️

|| Industrialist Janardana Rao brutally murdered..‼️ || 86 సంవత్సరాల తాతను 73 సార్లు కత్తితో పొడిచిన మనవడు..‼️ దారుణ హత్యకు గురైన మృతుడు గతంలో ..ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి విడతలవారీగా 40...