కోదాడ ,ఫిబ్రవరి 16(నేటి తెలుగు పత్రిక): స్థానిక ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి సమక్షంలో. కోదాడ మున్సిపల్ చైర్మన్ గా ఎర్నేని కుసుమ వెంకటరత్నం (బాబు) ,అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ గా దేవరపల్లి...
నేటి తెలుగు పత్రిక: హిందూ సంప్రదాయంలో నడుము చుట్టూ మొలతాడు (నాభి దారం) కట్టుకునే పద్ధతి చాలా కాలంగా ఉంది. ఇది ముఖ్యంగా పిల్లలకు, కొందరు పెద్దలకు కూడా ఉంటుంది. అయితే ఇది శాస్త్రీయంగా...
నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి తీపి కబురు. కేంద్ర ప్రభుత్వం నిలిచిపోయిన ఇళ్ల నిర్మాణానికి అవసరమైన బకాయిల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో...
నేటి తెలుగు పత్రిక: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో విమానాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. విజిబిలిటీ తీవ్రంగా తగ్గిపోవడంతో టెక్నో దిగ్గజం Bill Gates ప్రయాణిస్తున్న విమానం ల్యాండింగ్కు వీలుకాక...
నేటి తెలుగు పత్రిక: సినీ సెలబ్రెటీల గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ రూమర్స్ చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓ స్టార్ హీరోతో...
నేటి తెలుగు పత్రిక: రైతులకు Telangana ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. త్వరలోనే ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రత్యేక యాప్ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ యాప్ ఖరీఫ్ సీజన్ నాటికి...
కోదాడ ,ఫిబ్రవరి15 (నేటి తెలుగు పత్రిక): కోదాడలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కోదాడ దేవాలయాల్లో ఉన్న శివాలయాలు భక్తుల శివనామస్మరణతో మారుమోగాయి. ఆదివారం పట్టణంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం లో...
పులివెందుల ఫిబ్రవరి 15 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని వేంపల్లి త్రిబుల్ ఐటీ కళాశాల విద్యార్థులు ఆదివారం సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు చక్రాయపేట మండలం...
యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 15 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదగిరిగుట్ట భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం కాచారం శ్రీ గౌరీ రేణుకా వాసవి బసవ లింగేశ్వర స్వామి దేవస్థానం...
పులివెందుల ఫిబ్రవరి 15 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కడప జిల్లా వీరపు నాయుని పల్లి మండలం అనిమెల శ్రీ సంగమేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటుచేసిన బండలాగుడు పోటీలు రసవత్తరంగా సాగాయి....