Breaking News

వేడుకలపై విజయవాడ పోలీసుల కఠిన ఆంక్షలు

నూతన సంవత్సర వేడుకలపై విజయవాడ పోలీసుల కఠిన ఆంక్షలు: సీపీ రాజశేఖర్ బాబు హెచ్చరిక విజయవాడ నగర ప్రజల కోసం పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కీలక సూచనలు చేశారు. నూతన సంవత్సర వేడుకలు...

అల్లు అర్జున్ అరెస్టుపై పవన్ కళ్యాణ్ స్పందన..!

అల్లు అర్జున్ అరెస్టుపై పవన్ కళ్యాణ్ స్పందన: వివాదం చుట్టూ రియాక్షన్ వైరల్ హీరో అల్లు అర్జున్ అరెస్టుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పందన ప్రస్తుతం వైరల్ అవుతోంది. కడప...

బోకేలు వద్దు.. బదులుగా పుస్తకాలూ మంచివి

పుస్తకాలను బొకేలకు బదులుగా ఇవ్వాలని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచన తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ శుభకార్యాలకు వెళ్లినప్పుడు బొకేలు ఇచ్చే రివాజుకు ప్రత్యామ్నాయంగా పుస్తకాలు ఇచ్చేలా సూచించారు. శనివారం హైదరాబాద్ బుక్...

హిమాన్షు గానం: కేటీఆర్‌కు ఉత్తమ బహుమతిగా మారిన పాతిక

|| Himanshu Ganam: The song that became the best gift for KTR || బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనుమడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు తన...

బీసీ రిజర్వేషన్లపై కవిత డ్రామాలు: ఆది శ్రీనివాస్ విమర్శలు

బీసీ రిజర్వేషన్లపై కవిత డ్రామాలు: ఆది శ్రీనివాస్ విమర్శలు బీసీ రిజర్వేషన్లపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహార శైలిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన,...

గోడౌన్ అద్దె వివాదం..స్పందించిన పేర్ని నాని

గోడౌన్ అద్దె వివాదం: పేర్ని నాని స్పందన మచిలీపట్నంలో తన భార్య జయసుధ పేరు మీద గోడౌన్‌ను అద్దెకు ఇచ్చిన విషయంలో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. డిసెంబర్...

200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా : కమిషనర్ రంగనాథ్

200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా: కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్: హైడ్రా తన చర్యల ద్వారా ఇప్పటివరకు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. శనివారం...

2025 నాటికి లక్ష సీసీ కెమెరాలతో..

2025 నాటికి విజయవాడలో లక్ష సీసీ కెమెరాలు: డీజీపీ ద్వారకా తిరుమలరావు విజయవాడ: రాష్ట్రంలోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి 2025 మార్చి 31 నాటికి లక్ష సీసీ కెమెరాలు అనుసంధానిస్తామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ...

తెలుగు రచయితల మహాసభలపై చంద్రబాబు ప్రశంసలు

ప్రపంచ తెలుగు రచయితల మహాసభలపై సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి: ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించుకోవడం ప్రతి తెలుగువారికీ గర్వకారణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ఆయన...

నకిలీ ఐపీఎస్‌… ఏపీ ప్రభుత్వం సీరియస్‌

పవన్‌ కల్యాణ్‌ పర్యటనలో నకిలీ ఐపీఎస్‌ కలకలం: ఏపీ ప్రభుత్వం సీరియస్‌ సాలూరు: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, మక్కడ మండలాల్లో పర్యటన చేసిన సమయంలో...