Breaking News

రాష్ట్ర ముస్లిం సోదరులకు ఖర్జూర పండ్లు పంపిణీ కార్యక్రమం…!

విజయవాడ. మార్చి 14 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మసీదు వద్ద, పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా, ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు ఖర్జూర పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ...

ఎన్.చంద్రబాబు నాయుడు ప్రశంసలు.. ప్రకృతి సేద్యంతో రైతు రోశయ్య విజయగాథ స్ఫూర్తిదాయకం

అమరావతి ,మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ప్రకృతి సేద్యంతో అద్భుతాలు సృష్టిస్తున్న గుంటూరు జిల్లా రైతు రోశయ్యను ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అభినందించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదిక X లో పోస్టు...

నారా లోకేష్ హెచ్చరిక.. బడి భోజనం నాణ్యత తగ్గితే కఠిన చర్యలు

అమరావతి, మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అమరావతిలో మధ్యాహ్న భోజన...

చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రైతులకు రూ.2,670 కోట్లు.. ‘పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ’ మూడో విడత విడుదల

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం మరోసారి ఆర్థిక అండగా నిలిచింది. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో జరిగిన కార్యక్రమంలో ‘పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ’ పథకం మూడో విడత...

ఎన్.చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.119 కోట్లతో తెలుగు కల్చరల్ సెంటర్‌కు ఆమోదం

అమరావతి, మార్చి 14(నేటి తెలుగు పత్రిక): అమరావతిలో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి, జలవనరులు, పరిశ్రమలు, మహిళా సంక్షేమం...

రాజశేఖర్ గోటీల ఫ్యాక్టరీ వార్తలు ఫేక్.. వైరల్ వీడియోలపై జీవిత రాజశేఖర్ క్లారిటీ

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ఇటీవల సోషల్ మీడియాలో హీరో రాజశేఖర్ కు గోటీల (గోళీలు) ఫ్యాక్టరీ ఉందని, అక్కడ ఉద్యోగాలు కూడా ఇస్తున్నారంటూ కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రచారంపై...

రామ్ చరణ్ బర్త్‌డేకు మెగా డబుల్ ట్రీట్.. థియేటర్లలో రచ్చకు రెడీ ఫ్యాన్స్

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): మెగా అభిమానులకు గుడ్ న్యూస్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈసారి అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.ప్రస్తుతం...

జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: నారా లోకేష్

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): నారా లోకేష్ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజల ఆశయాలను ప్రతిబింబిస్తూ ఏడు సిద్ధాంతాలతో జనజీవితాల్లో భాగమవుతూ ముందుకు సాగుతున్న జనసేన ప్రయాణం అభినందనీయం.ఈ...

పొదిల విజయ లక్ష్మి కి ఘన నివాళి అర్పించిన చందు జనార్దన్

ఖమ్మం. మార్చి 14 శనివారం: రాజేశ్వరి గ్రానైట్స్ అధినేత కాంగ్రేస్ సీనియర్ నాయకులు పొదిల రవికుమార్ మాతృ మూర్తి విజయలక్ష్మి శుక్రవారం దివంగ తులయ్యారు. రాష్ట్ర కాపు జే ఏ సి అధ్యక్షులు చందు...

రైతులకు గుడ్ న్యూస్.. త్వరలో అకౌంట్లోకి రైతు భరోసా పథకం తెలంగాణ డబ్బులు

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రైతులు ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకం తెలంగాణ నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా డబ్బులు ఈ నెలాఖరు...