Breaking News

సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!

హైదరాబాద్ ,మార్చి 14(నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేటుగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. విదేశాల్లో ఉంటూ మోసాలకు పాల్పడుతున్న క్రిమినల్స్ కు మ్యూల్ అకౌంట్లు సమకూరుస్తున్న వారిని వరుసగా అరెస్టులు చేస్తున్నారు.ఫిబ్రవరిలో...

తెలంగాణ SSC పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం.. హైదరాబాద్‌లో కఠిన ఆంక్షలు

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు కీలకమైన తెలంగాణ SSC పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే ఈ పరీక్షల...

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె సైరన్.. ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చిన జేఏసీ

మార్చ్ 14 (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ ఆర్టీసీలో సమ్మె ఉద్రిక్తతలు ప్రారంభమయ్యాయి. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) కార్మికులు ప్రభుత్వానికి సమ్మె నోటీసు...

అన్నదాత సుఖీభవ డబ్బులు వచ్చాయా..? ఆధార్‌తో సెకన్లలో స్టేటస్ చెక్ చేసుకోండి

మార్చ్ 14(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. ఎన్.చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద మూడో విడత నిధులను విడుదల చేసింది. గన్నవరం లో...

LPG సంక్షోభం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయాలు.. 3 రోజుల్లో 10 సాహసోపేత చర్యలు

మార్చ్ 14(నేటి తెలుగు పత్రిక): మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సరఫరా అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వరుస చర్యలు చేపట్టింది. వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల కొరత తలెత్తకుండా కేవలం...

ఫలించిన నరేంద్ర మోదీ దౌత్యం.. హార్ముజ్ జలసంధి దాటిన భారత LPG ట్యాంకర్

మార్చ్ 14(నేటి తెలుగు పత్రిక): భారతదేశానికి ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. సుమారు 40,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ మోసుకొస్తున్న భారతీయ నౌక ‘శివాలిక్’ హార్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణిస్తోంది. ప్రస్తుతం ఈ...

ఇరాన్ భారీ వ్యూహం.. యునైటెడ్ స్టేట్స్ కు షాక్ ఇవ్వబోతున్న చమురు ప్లాన్

మార్చ్ 14(నేటి తెలుగు పత్రిక): మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ మరో కీలక వ్యూహాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రపంచానికి అత్యంత కీలక సముద్ర మార్గమైన హార్ముజ్ జలసంధి ద్వారా వెళ్లే చమురు ట్యాంకర్ల...

చల్లపల్లి ఘటన.. రక్షణ కోరిన బాధిత కుటుంబం

మార్చ్ 14(నేటి తెలుగు పత్రిక): చల్లపల్లిలో జరిగిన దాడి ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు ముప్పిరిశెట్టి జగదీష్, అల్లుడు నెరుసు శివగోపాల్ శుక్రవారం రాత్రి విజయవాడలో రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు...

జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. గిరిజనుల మధ్య కార్యక్రమాలు నిర్వహించనున్న పవన్ కళ్యాణ్

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఈ సందర్భంగా శనివారం పార్టీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గిరిజనుల మధ్య ప్రత్యేక...

బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా ఎ. రేవంత్ రెడ్డి నివాళులు

హైదరాబాద్,మార్చ్ 13(నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు జయంతి సందర్భంగా ఎ. రేవంత్ రెడ్డి నివాళులు ఆ మహనీయునికి...