Breaking News

డీఎస్సీ అవకతవకలపై వైసీపీ నిరసన ర్యాలీ

మే 29, (నేటి తెలుగు పత్రిక): డీఎస్సీ నియామకాలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ గుంటూరులో వైసీపీ నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో మాజీ మంత్రి...

తెలంగాణపై టీడీపీ వైఖరి మారలేదన్న జీవన్‌రెడ్డి

మే 29, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రం ఏర్పడి పన్నెండేళ్లు గడిచినా టీడీపీకి తెలంగాణపై ఈర్ష్య ఇంకా తగ్గలేదని బీఆర్ఎస్ నేత జీవన్‌రెడ్డి విమర్శించారు. మహానాడులో టీడీపీ నేత బక్కాని నర్సింహులు చేసిన వ్యాఖ్యలను...

టికెట్ ధరలు పెంపుపై సీపీఐ నారాయణ ఫైర్

మే 29, (నేటి తెలుగు పత్రిక): సినిమా టికెట్ ధరల పెంపుపై సీపీఐ నేత నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ ప్రముఖులు సమావేశమై టికెట్ ధరల పెంపుతో వచ్చే అదనపు ఆదాయంపై...

మేడారం తరహాలో భద్రాచలం ఆలయ అభివృద్ధి: మంత్రి సీతక్క

మే 29, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ, మేడారం సమ్మక్క-సారక్క...

స్వచ్ఛంద లైంగిక వృత్తి నేరం కాదు: సుప్రీంకోర్టు

మే 29, (నేటి తెలుగు పత్రిక): మానవ అక్రమ రవాణా నిరోధానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. బలవంతపు అక్రమ రవాణా మరియు స్వచ్ఛంద లైంగిక వృత్తి మధ్య స్పష్టమైన తేడాను...

రాహుల్ గాంధీతో సిద్ధరామయ్య భేటీ.. రాజకీయాల్లో ఆసక్తికర చర్చ

మే 29, (నేటి తెలుగు పత్రిక): కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య న్యూఢిల్లీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో కర్ణాటక రాజకీయాలు, పార్టీ వ్యవహారాలు, తాజా రాజకీయ పరిణామాలపై...

వైసీపీపై మంత్రి సుభాష్ ఘాటు విమర్శలు

మే 29, (నేటి తెలుగు పత్రిక): వైసీపీ అధినేత జగన్‌పై మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం కోలంకలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో అమలాపురం ఎంపీ హరీశ్...

సంస్కరణల్లో ముందుండేది మేమే: లోకేశ్

మే 29, (నేటి తెలుగు పత్రిక): పార్టీలోనైనా, ప్రభుత్వంలోనైనా సంస్కరణలు తీసుకురావడంలో తమదే ముందడుగు అని మంత్రి లోకేశ్ అన్నారు. మహానాడు సందర్భంగా మీడియా ప్రతినిధులు, యువతతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పలు...

సౌర విద్యుత్‌తో తెలంగాణకు కొత్త దిశ: భట్టి విక్రమార్క

మే 29, (నేటి తెలుగు పత్రిక): రాష్ట్రాన్ని హరిత ఇంధన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని చిన్నబీవరల్లిలో ఇంటిపై...

కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది కూడా ఎన్టీఆరే: CM రేవంత్

మే 29, (నేటి తెలుగు పత్రిక): అమీర్‌పేట్ చౌరస్తాలో ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం తన జీవితంలో మధురమైన సంఘటన అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ఎన్నో...