జలమండలి జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు
మే 19, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ జలమండలికి చెందిన రెడ్హిల్స్ జీఎం కుమార్పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. మల్లాపూర్లోని ఆయన నివాసంతో పాటు...
