Breaking News

జలమండలి జీఎం ఇంటిపై ఏసీబీ దాడులు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు

మే 19, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ జలమండలికి చెందిన రెడ్‌హిల్స్ జీఎం కుమార్‌పై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. మల్లాపూర్‌లోని ఆయన నివాసంతో పాటు...

అల్వాల్ చిన్నారి హత్య ఘటన కలచివేత.. కన్నీరుమున్నీరైన స్థానికులు

మే 19, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లోని అల్వాల్‌లో చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి హత్య ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తల్లి చేతుల మీదుగానే చిన్నారి ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది.పోలీసుల సమాచారం ప్రకారం.....

వారి కుటుంబాలపై ఇలాంటి పోల్స్ పెడతారా: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్

మే 19, (నేటి తెలుగు పత్రిక): తన కుటుంబ సభ్యులపై అభ్యంతరకర పోల్స్ నిర్వహించారంటూ ఓ ఛానల్‌తో పాటు నిర్వాహకుడు వంశీపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం...

మద్యం మత్తులో బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం.. సహ విద్యార్థి అరెస్ట్

మే 19, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌ పరిసర ప్రాంతంలో బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపింది. సహ విద్యార్థే మద్యం తాగించి దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.ఇబ్రహీంపట్నం ఎస్‌హెచ్‌వో మహేందర్‌రెడ్డి...

బండి భగీరథ్ కేసు.. స్నేహితుల విచారణ!

మే 19, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో సంచలనం రేపుతున్న బండి భగీరథ్ కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ కేసులో భగీరథ్ స్నేహితులను కూడా విచారించాలని అధికారులు నిర్ణయించారు.బాధితురాలు, ఆమె...

హైదరాబాద్‌లో హనీట్రాప్ కలకలం.. నిందితురాలు అరెస్ట్

మే 19, (నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన హనీట్రాప్ కేసులో ప్రధాన నిందితురాలు లక్ష్మిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ప్రభుత్వ ఉద్యోగిని లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడి లక్షల...

TG PGLCET పరీక్ష రాసిన మంత్రి సీతక్క!

మే 19, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ మంత్రి సీతక్క మరోసారి విద్యపై తన ఆసక్తిని చాటుకున్నారు. ఇటీవల నిర్వహించిన టీజీ పీజీఎల్‌సెట్ పరీక్షను ఆమె రాసినట్లు ఉస్మానియా యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. ‘కాన్‌స్టిట్యూషనల్...

ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు ఉత్కంఠగా మారింది

మే 19, (నేటి తెలుగు పత్రిక): ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ప్లేఆఫ్స్‌లో చోటు దక్కించుకోగా.. ఇంకా ఒకే బెర్తు మిగిలి ఉంది. ఆ ఒక్క స్థానానికి పంజాబ్ కింగ్స్, రాజస్థాన్...

నేడు నెల్లూరులో సీఎం చంద్రబాబు పర్యటన.. మత్స్యకారుల ఖాతాల్లో రూ.20 వేలు

మే 19, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద రాష్ట్రంలోని లక్షలాది మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ భృతి...

పవన్‌పై ప్రశంసల జల్లు కురిపించిన జేపీ

మే 19, (నేటి తెలుగు పత్రిక): జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌పై లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ ప్రశంసలు కురిపించారు. ప్రజల కోసం ఆలోచించే మంచి మనసున్న నాయకుడిగా పవన్‌ను అభివర్ణించారు. ఏ రంగం...