ఏపీ పంచాయతీరాజ్ శాఖకు ఐదు జాతీయ అవార్డులు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
అమరావతి, ఏప్రిల్ 02, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఐదు జాతీయ అవార్డులను సాధించింది. రెండు విభాగాల్లో ప్రథమ స్థానం, ఒక విభాగంలో ద్వితీయ, మరో రెండు విభాగాల్లో తృతీయ స్థానం...
