Breaking News

అమరావతికి రాజముద్ర.. ఆంధ్రుల కల నెరవేర్చిన చారిత్రాత్మక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదలతో రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణం చంద్రబాబు విజన్, రైతుల త్యాగానికి దక్కిన విజయం చంద్రబాబు అంటేనే ఒక ‘బ్రాండ్’ మావిగన్ అంటూ… జగన్ మాట్లాడుతున్న తీరు హాస్యాస్పదం జగన్...

సమాజంలో మార్పు జర్నలిస్టులతోనే సాధ్యం

హెచ్ ఆర్ టి గ్రూప్ చైర్మన్ తొండెపు హనుమంతరావు విజయవాడ, ఏప్రిల్ 7, నేటి తెలుగు పత్రిక: సమాజంలో మార్పు తేవటం జర్నలిస్టులకే సాధ్యమని హెచ్ఆర్టి గ్రూప్ చైర్మన్ తొండెపు హనుమంతరావు అన్నారు. ఏపీయూడబ్ల్యూజే...

సమాజంలో మార్పు జర్నలిస్టులతోనే సాధ్యం..!

విజయవాడ, ఏప్రిల్ 7, సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: సమాజంలో మార్పు తేవటం జర్నలిస్టులకే సాధ్యమని హెచ్ఆర్టి గ్రూప్ చైర్మన్ తొండెపు హనుమంతరావు అన్నారు. ఏపీయూడబ్ల్యూజే అనుబంధ విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధునికీకరణకు...

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు తమ్ముళ్లు సంబరాలు…!

విజయవాడ. ఏప్రిల్ 7 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతిగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ఉభయ సభల్లో వైసీపీ...

“త్యాగానికి సిద్ధం దేశం”.. ఇరాన్ అధ్యక్షుడి గట్టి హెచ్చరిక

ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: హర్మూజ్ జలసంధి ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగానికి వెనుకాడమని స్పష్టం చేశారు.తనతో పాటు...

పాతబస్తీపై బండి సంజయ్ సీరియస్ ప్రశ్నలు

హైదరాబాద్‌, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: పాతబస్తీలో పరిస్థితులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చట్టం అమలులో ద్వంద్వ వైఖరి ఉందని...

అమరావతికి రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్.. నారా లోకేశ్ భావోద్వేగ స్పందన

అమరావతి, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై నెలకొన్న అనిశ్చితికి ముగింపు పలుకుతూ అమరావతికి చట్టబద్ధత లభించింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదంతో పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం-2026 అమల్లోకి వచ్చింది.కేంద్ర...

డీజీపీ కాన్వాయ్ ట్రయల్‌లో ఢీ.. ప్రమాదం తప్పింది

ములుగు, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కాన్వాయ్ ట్రయల్ రన్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. వెంకటాపురం సమీపంలో వేగంగా వెళ్తున్న పోలీసు వాహనం అదుపు తప్పి ముందున్న వాహనాన్ని...

అమరావతి ఏకైక రాజధాని.. గెజిట్‌తో అధికారిక ముద్ర

ఆంధ్రప్రదేశ్‌, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర రాజధాని అంశంపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. అమరావతిని ఏకైక రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.“ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ)...

“రాష్ట్రంలో పోలీస్ రాజ్యం”.. రేవంత్ సర్కార్‌పై హరీష్ రావు ధ్వజమెత్తు

హైదరాబాద్‌, ఏప్రిల్ 07, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలనగా మారిందని ఆరోపించారు.పరిగిలో సమస్యలు ఎదుర్కొంటున్న...