Breaking News

గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత నెలకొన్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రానికి ఎల్పీజీ సరఫరా...

దేశాన్ని బలహీనపరచడమే కాంగ్రెస్ లక్ష్యం – కిషన్ రెడ్డి

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. భారతదేశాన్ని అంతర్గతంగా బలహీనపరచడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమైందని ఆయన ఆరోపించారు.భారత భద్రతకు...

ఆర్యవైశ్యులకు సంపూర్ణ మద్దతు – మంత్రి లోకేష్ హామీ

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహ ఆవిష్కరణ అనంతరం మంత్రి నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన కుటుంబ సభ్యులు, మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధులకు ఆత్మీయ...

అమరావతిలో ‘స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్’ ఆవిష్కరణ

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని ప్రపంచానికి చాటేలా అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని అమరావతిలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు తో కలిసి...

అమరావతిలో హజ్ హౌస్ నిర్మాణానికి సీఎం హామీ

మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ముస్లిం మైనారిటీల సంక్షేమంపై కీలక ప్రకటనలు చేశారు. విజయవాడ లో జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఆయన, అమరావతిలో హజ్...

గ్రామపంచాయతీ కార్మికుల అరెస్టు అప్రజా స్వామీకం.

నడిగూడెం , మార్చ్ 17(నేటి తెలుగు పత్రిక): అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని సిఐటియు నడిగూడెం మండల అధ్యక్షుడు షేక్ సుభాని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం హైదరాబాదులో జరిగే గ్రామపంచాయతీ వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్...

రామాపురం అభివృద్ధి నా ధ్యేయం సర్పంచి వెంకటరెడ్డి.

నడిగూడెం, మార్చ్ 17(నేటి తెలుగు పత్రిక): గ్రామంలో వార్డులలో ఉన్న సమస్యలు గుర్తించి ,స్థానిక ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి సహకారంతో నిధులు మంజూరు చేయించి గ్రామాన్ని మండలంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని రామాపురం...

సిఎస్ తో భేటీ అయిన న్యూఢిల్లీ నేషనల్ డిఫిన్స్ కళాశాల ప్రతినిధి బృందం

అమరావతి, 17 మార్చి, నేటి తెలుగు పత్రిక: న్యూఢిల్లీలోని నేషనల్ డిఫెన్సు కళాశాలకు చెందిన ఎంవి పటేల్ (Patel) (అతి విశిష్ట సేవా మెడల్) నేతృత్వంలో 16 మంది ప్రతినిధులతో కూడిన బృందం మంగళవారం...

రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మన ఏకైక లక్ష్యం కావాలి

ఒప్పందాలు కాకుండా పెట్టుబడులు కార్యరూపం దాల్చేలా కృషి చేయాలి ఏపీఈడీబీ అధికారులకు మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం మంగళగిరిలో ఏపీ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి మంగళగిరి, మార్చి...

మైలవరం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి లోకేష్

మధ్యాహ్న భోజనం నాణ్యత స్వయంగా పరిశీలన.తప్పు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని అధికారులకు హెచ్చరిక.విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల మెరుగుకు చర్యలు చేపట్టాలని ఆదేశం. మైలవరం, మార్చి 17, (నేటి తెలుగు పత్రిక): ఎన్టీఆర్...