Breaking News

మంగళగిరిలో రామాలయ మహోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేష్

మంగళగిరి, మార్చి 25, నేటి తెలుగు పత్రిక: మంగళగిరి పట్టణంలోని కొప్పురావుకాలనీలో నూతనంగా నిర్మించిన రామాలయ పునఃప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.పండితులు...

గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్‌పై గిరిజనుల ఆవేదన.. భూములు కోల్పోతున్న 800 కుటుంబాలు

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: గ్రేట్ నికోబార్ ద్వీపంకు చెందిన గిరిజన నాయకుల ప్రతినిధి బృందాన్ని, ఆదివాసీ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఒక ప్రముఖ నేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గిరిజనులు ఎదుర్కొంటున్న...

సిరిసిల్ల నేతన్నలపై విద్యుత్ భారాలు.. మాఫీ చేయాలంటూ ప్రభుత్వానికి వినతి

సిరిసిల్ల, మార్చి 25, నేటి తెలుగు పత్రిక: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. విద్యుత్ బకాయిలు, సర్‌చార్జీల భారంతో ఇబ్బందులు పడుతున్న నేతన్నలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ, ఉప ముఖ్యమంత్రి మల్లు...

పార్లమెంట్‌లో భారీ బిల్లులకు సిద్ధం.. నేడు కేంద్ర కేబినెట్ సమావేశం

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలకు రంగం సిద్ధం చేస్తోంది. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు ఆమోదం...

ఉక్కు ఆంధ్రగా మారనున్న ఉత్తరాంధ్ర.. భారీ పెట్టుబడులతో ముందడుగు

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా నిలిచే భారీ పరిశ్రమ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లాలో మెగా...

మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ సబ్ కోటా కావాలి.. తెలంగాణ జాగృతి డిమాండ్

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే అంశం భారతీయ మహిళల దశాబ్దాల కలగా భావిస్తున్నారు. ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ జాగృతి నిరంతరం...

పెట్రోల్ కొరతపై బండి సంజయ్ క్లారిటీ.. వదంతులను నమ్మొద్దని విజ్ఞప్తి

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో ఇంధన కొరతపై వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రజలకు ముఖ్యమైన విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని...

RR అమ్మకం.. షేన్‌వార్న్‌ ఫ్యామిలీకి ₹450 కోట్లు

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ భారీ డీల్ తర్వాత ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ డీల్ కారణంగా దివంగత క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ కుటుంబానికి సుమారు...

తెలంగాణ పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్‌ కీలక ప్రకటన

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో ఇంధన కొరతపై వస్తున్న వార్తలపై తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ కీలక స్పష్టత ఇచ్చింది. దేశంలో ఎలాంటి పెట్రోల్ లేదా డీజిల్ కొరత లేదని వెల్లడించింది.తప్పుడు...

దక్షిణాది పాత్ర తగ్గిపోతుంది.. లోక్‌సభ పునర్విభజనపై తెలంగాణ సీఎం వ్యాఖ్యలు

మార్చి 25, నేటి తెలుగు పత్రిక: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య అసమానతలను పెంచే విధంగా చర్యలు తీసుకోకూడదని...