Breaking News

శాంతిభద్రతలను పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాల

తమిళనాడులో శాంతిభద్రతలకు విఘాతం: చర్యలు తీసుకోవాలని నటుడు విజయ్ వినతి తమిళనాడు: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, ప్రజల భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్...

నదుల అనుసంధానం చేయడం ద్వారా భవిష్యత్తు సురక్షితం

నదుల అనుసంధానం చేయడం ద్వారా భవిష్యత్తు సురక్షితం: సీఎం చంద్రబాబు అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నదుల అనుసంధానం ప్రాజెక్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో జరిగిన సమావేశంలో నదుల అనుసంధానం...

బీఆర్ఎస్ నాయకులపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర విమర్శలు

కొత్త ఏడాదిలో బీఆర్ఎస్‌కు కష్టకాలం: ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హైదరాబాద్: బీఆర్ఎస్ నాయకులపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. కొత్త సంవత్సరంలో బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా కేటీఆర్, హరీష్...

సచివాలయంలో హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని సమీక్ష

సచివాలయంలో హోంమంత్రి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్ సమీక్ష అమరావతి: రాష్ట్రానికి పెండింగ్ నిధులపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో సోమవారం ఏపీ సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయవాడ ఎంపీ...

ఏసీబీ కేసులో బలం లేదని సీఎం రేవంత్‌కు తెలుసు

ఏసీబీ కేసులో బలం లేదని సీఎం రేవంత్‌కు తెలుసు: కేటీఆర్ తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏసీబీ నమోదు...

రైతుబంధు ఇవ్వలేని ప్రభుత్వంపై కవిత ఆగ్రహం

రైతుబంధు ఇవ్వలేని ప్రభుత్వంపై కవిత ఆగ్రహం నిజామాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేసీఆర్ ప్రజలను...

సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలు

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి కీలక చర్చలు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సత్య నాదెళ్ల నివాసంలో జరిగిన ఈ...

తిరుమల సిఫార్సు లేఖలపై తెలంగాణకు గుడ్ న్యూస్

తిరుమల సిఫార్సు లేఖలపై తెలంగాణ ప్రజాప్రతినిధులకు గుడ్ న్యూస్ తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలను అనుమతించడంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ విషయంపై తితిదే...

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను ఖండించిన బండి సంజయ్

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ, పవన్ కల్యాణ్...

రేషన్ బియ్యం మాయమైంది నిజం.. డబ్బులు కట్టింది వాస్తవం..

"రేషన్ బియ్యం మాయమైంది నిజం.. డబ్బులు కట్టింది వాస్తవం.. ఇంట్లో ఆడవాళ్ల పేరుతో గిడ్డంగి పెట్టిందెవరు?" అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు కుటుంబానికి చెందిన వారిని మీరు...