Breaking News

భారతరత్నకు మన్మోహన్ సింగ్ అర్హుడు

భారతరత్నకు మన్మోహన్ సింగ్ అర్హుడు: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, డిసెంబర్ 29: భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (Manmohan Singh)కు భారతరత్న (Bharat Ratna) ఇవ్వాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు...

ఇన్ఫ్లుయెన్సర్ల ప్రవర్తనపై సజ్జనార్ ఆగ్రహం

ఆన్‌లైన్ బెట్టింగ్ ప్రమాదం: ఇన్ఫ్లుయెన్సర్ల ప్రవర్తనపై సజ్జనార్ ఆగ్రహం హైదరాబాద్, డిసెంబర్ : ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ అమాయకుల జీవితాలను నాశనం చేస్తున్నాయని టీజీఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ తీవ్రంగా విమర్శించారు....

రేవ్ పార్టీపై పోలీసుల దాడి

తూర్పుగోదావరిలో రేవ్ పార్టీపై పోలీసుల దాడి: 19 మంది అరెస్ట్ తూర్పుగోదావరి, డిసెంబర్ 29: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ సమీపంలో కల్యాణ మండపంలో నిర్వహించిన రేవ్ పార్టీ కలకలం రేపింది....

పేరు చెప్పి దందాలు చేస్తే ఉపేక్షించేది లేదు

తన పేరుతో దందాలు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించిన మంత్రి వంగలపూడి అనిత సారిపల్లిపాలెం, డిసెంబర్ 29: తన పేరును ఉపయోగించి ఎవరైనా ఇసుక, భూ దందాలు చేయడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని...

గురుకులాల ప్రతిష్ఠ పడిపోయిందా? ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం

గురుకులాల ప్రతిష్ఠ పడిపోయిందా? ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం హైదరాబాద్, డిసెంబర్ 29: పదేండ్లలో ఎవరెస్ట్ శిఖరమంత ఎదిగిన గురుకులాల గౌరవం ఇప్పుడు ఒక్క ఏడాదిలోనే ఎందుకు క్షీణించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)...

అసెంబ్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులు

తెలంగాణ అసెంబ్లీలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులు హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కాసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ ప్రత్యేక సమావేశం లో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్...

అక్కినేని నాగేశ్వరరావుపై ప్రధాని మోదీ ప్రశంసలు

మన్ కీ బాత్‌లో అక్కినేని నాగేశ్వరరావుపై ప్రధాని మోదీ ప్రశంసలు న్యూఢిల్లీ, డిసెంబర్ 29: తెలుగు సినిమా దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు (ఎఎన్‌ఆర్) పై ప్రధాని నరేంద్ర మోదీ తన 117వ మన్ కీ...

గురుకుల విద్యార్థులకు భీమ్ ప్రాజెక్టు ద్వారా ఉత్తమ వైద్యం

గురుకుల విద్యార్థులకు భీమ్ ప్రాజెక్టు ద్వారా ఉత్తమ వైద్యం: మంత్రి బాల వీరాంజనేయ స్వామి సింగరాయకొండ, డిసెంబర్ 29: గురుకుల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించేందుకు భీమ్ ప్రాజెక్టు అమలు చేస్తున్నట్లు మంత్రి...

దేవుడి దగ్గర ప్రాంతీయ వివక్ష అనవసరమ..?

తిరుమలలో తెలంగాణ సిఫారసు లేఖల విషయంలో వివక్షపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవేదన గద్వాల, డిసెంబర్ 29: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను తిరస్కరించడం పట్ల...

సంక్రాంతికి రైతు భరోసా: వేగంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం

సంక్రాంతికి రైతు భరోసా: వేగంగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్, డిసెంబర్ 29: రైతు సంక్షేమంపై తెలంగాణ ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. సంక్రాంతికి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి...