Breaking News

తండ్రికి నివాళిగా మంత్రి శ్రీధర్ బాబు భావోద్వేగ సందేశం

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తన తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ డి. శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా...

మంత్రి నారా లోకేశ్ తిరుపతి పర్యటన

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రెండు రోజుల అధికారిక పర్యటన కోసం తిరుపతికి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఐటీ మరియు విద్యా...

శ్రీకాకుళం–తిరుపతి నేరుగా రైలు సేవలు ప్రారంభం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: శ్రీకాకుళం–తిరుపతి నేరుగా రైలు సేవలు ప్రారంభం కావడం జిల్లావాసుల దశాబ్దాల కోరికను నెరవేర్చింది. శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతి వరకు నడిచే హంసఫర్ ఎక్స్‌ప్రెస్‌కు కేంద్ర మంత్రి...

లోక్‌సభ సీట్ల పెంపుపై అఖిలపక్ష సమావేశం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: లోక్‌సభ సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్ల అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు అంశాలను కలిపి చూడకూడదని స్పష్టం చేస్తూ,...

మహిళా రిజర్వేషన్లపై బీజేపీ వైఖరిపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. మహిళా రిజర్వేషన్ల అమలు విషయంలో బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం...

అర్బన్ పార్కు మరమ్మతు పనులు ముమ్మరం.

కోదాడ ,ఏప్రిల్ 13(నేటి తెలుగు పత్రిక.): కోదాడ పట్నంలో ఉన్న ఉత్తమ్ పద్మావతి నగర్ అర్బన్ పార్క్ లో బోర్ వేయించిన కోదాడ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి యేర్నెని కుసుమ వెంకటరత్నం బాబు .కోదాడ...

జగన్‌పై అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు.. “శవ రాజకీయాలు చేస్తున్నార”ని ఆరోపణ

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో...

మహిళా రిజర్వేషన్లపై రేవంత్ వ్యాఖ్యలు అవగాహనలోపం ఫలితమే: కిషన్‌రెడ్డి

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మహిళా రిజర్వేషన్ల వంటి కీలక...

ఆర్టీసీ సమ్మెపై ఆలోచించండి: మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. కార్మికులు తొందరపడకుండా సమ్మె నిర్ణయాన్ని పునరాలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం...

ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు: తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు స్పష్టం

ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఏ రాజకీయ పార్టీకీ కూడా పొత్తు పెట్టుకోదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టం చేశారు. నిర్మల్ జిల్లా...