నేటి తెలుగు పత్రిక: ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం కింద ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఉగాది సందర్భంగా కొత్తగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేయాలని...
కోదాడ, ఫిబ్రవరి 25(నేటి తెలుగు పత్రిక). స్థానిక కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ తెలిపారు.హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఉత్పత్తి రంగ కంపెనీ...
పామర్రు, ఫిబ్రవరి 25,నేటి తెలుగు పత్రిక: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీబలోపేతానికి పార్టీ సభ్యత నమోదు ఎంతో దోహదపడుతుందని, గ్రహించి ప్రతి జన సైనికుడు వీర మహిళలు బాధ్యతగా నమోదు ప్రక్రియను...
సూర్యాపేట : ఫిబ్రవరి 25(నేటి తెలుగు పత్రిక): కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ లో వికలాంగుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్ పి ఆర్ డి )...
కోదాడ, ఫిబ్రవరి 25(నేటి తెలుగు పత్రిక): పట్టణంలో డ్రైనేజీల మీద పిట్టగోడలు కట్టి వరద నీరు పోకుండా చేయడం వల్ల వీధుల్లో నీరు నిలబడిపోతుందనీ. డ్రైనేజీలు లక్ష్యం నెరవేరకుండా పోతుందనీ. మురికి కాల్వల్లో చెత్తాచెదారం,...
స్వచ్ఛంద కార్యక్రమాలతో ప్రజల ముందుకు.తమ్ముడు ' బీర్ల ' అండతో పెరిగిన ఆదరణ.'స్థానిక ' సమరానికి సిద్ధమవుతున్న బీర్ల శంకర్. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి...
కరీంనగర్,నేటి తెలుగు పత్రిక: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభమైన నేపథ్యంలో పలు పరీక్ష కేంద్రాలను జిల్లా...
నేటి తెలుగు పత్రిక: వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే యూట్యూబర్ Naa Anveshanaకు మరో షాక్ తగిలింది. పంజాగుట్ట పోలీసులు అతనిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాల్లో ఉంటూ సోషల్ మీడియా ద్వారా...
యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 25 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు తుర్కపల్లి మండలంలోని వెంకటపూర్ గ్రామంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా...