కోదాడ ,ఫిబ్రవరి 18(నేటి తెలుగు పత్రిక): పోలీసుల చేత చిత్రహింసలకు గురై మరణించిన కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరగాలని, అదేవిధంగా హత్యకు కారకులైన పోలీసులపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని గత 4 నెలల...
ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ డైరీ ఆవిష్కరణ. విజయవాడ, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో మీడియా కీలక స్థానం కలిగి ఉందన్నారు. పాత్రికేయులు...
బెల్లంపల్లి, ఫిబ్రవరి 18:( నేటి తెలుగు పత్రిక): బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామపంచాయతీ పరిధిలో గల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వద్ద మూడు రోజులపాటు జరిగిన శివరాత్రి జాతర ఉత్సవాలు ముగిసిన...
ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని గెలిచిన తర్వాత తుంగలో తొక్కే నాయకులు ఉంటారు. ఆలేరు మున్సిపల్ చైర్మన్ బీజన బాలమణి భాస్కర్. యాదగిరిగుట్ట : ఫిబ్రవరి 18 : ( నేటి తెలుగు పత్రిక...
విజయవాడ. ఫిబ్రవరి 18 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: నగరంలో డిసిల్టింగ్ పనులు నిరంతరాయంగా జరుగుతుండాలని విజయ వాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం తన...
కోదాడ ,ఫిబ్రవరి. 18,నేటి తెలుగు పత్రిక: సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపాలిటీ చైర్మన్ను, మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేస్తున్న, రేస్ కాలేజ్ చైర్మన్ బాణాల వసంత వెంకటరెడ్డి.
నేటి తెలుగు పత్రిక: కార్పొరేట్ దిగ్గజం Gautam Adani నేతృత్వంలోని Adani Group భారీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్తో దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. పునరుత్పాదక ఇంధనంతో నడిచే హైపర్స్కేల్ AI డేటా సెంటర్ల కోసం దాదాపు...
నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా కొత్త ఆధార్ యాప్కు అదిరిపోయే స్పందన లభిస్తోంది. Unique Identification Authority of India (UIDAI) ఇటీవల ప్రారంభించిన ఈ యాప్ తక్కువ రోజుల్లోనే రికార్డు సృష్టించింది. ఎప్పుడులాంచ్...
నేటి తెలుగు పత్రిక: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమయ్యాక Hyderabadలో హలీం సందడి మొదలవుతుంది. గంటలపాటు నెమ్మదిగా ఉడికించి తయారు చేసే ఈ ప్రత్యేక వంటకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రత్యేకంగా Hyderabadi Haleemకు...
నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్త ఇళ్ల మంజూరుకు ఈ నెలాఖరునే శ్రీకారం చుడతామని ప్రకటించింది.రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస...