కోదాడ ,మార్చి 26(నేటి తెలుగు పత్రిక): కోదాడ మున్సిపల్ పరిధి లోని 19 వార్డు లో గుడిబండ రోడ్డు, వార్డు పరిధి లోని పలు వీధుల్లో డ్రైనేజీ సమస్యల ను అవార్డు కౌన్సిలర్ కొల్ల...
ఎ. కొండూరుమార్చి 26 (నేటి తెలుగు పత్రిక): వేసవి ఎండలతీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో మండలంలో మూగజీవాలకు నీటి కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ఎంపీడీవో బొజ్జగాని శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. గురువారం...
కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇకపై రిజిస్ట్రేషన్కు రెవెన్యూ శాఖ సర్టిఫికెట్ తప్పనిసరి కాదు ఏపీలో పూర్వీకుల నుంచి వచ్చిన స్థలాలను ఈజీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.. పూర్తి వివరాలివే మార్చి 26,...
కోదాడ ,మార్చ్26 (నేటి తెలుగు పత్రిక): ఇటీవల కాలంలో, కాలుకు ఆపరేషన్ చేయించుకొని, విశ్రాంతి తీసుకుంటున్న, కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు, టిపిసిసి డెలికేట్ సభ్యులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి,త్వరగా కోలుకోవాలి పర్యావరణ ఉద్యమ...
కోదాడ, మార్చి 26(నేటి తెలుగు పత్రిక): సూర్యాపేట జిల్లా, మునగాల మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామం లో. నర్సింహా పురం నుంచి ఆర్లెగూడెం రోడ్డు కు. ఇరువైపులా. ఉన్న కంపచెట్లను. పెంట దిబ్బలను. జేసీబి...
విజయవాడ. మార్చి 26 సెంట్రల్ నేటి తెలు గు పత్రిక ప్రతినిధి: మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి...
హైదరాబాద్, మార్చి 26, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పేదలకు...
కోదాడ, మార్చ్ 26 (నేటి తెలుగు పత్రిక): రాబోయే వానకాల పంటలకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుకు చర్యలు చేపట్టాలని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్...
మార్చి 26, నేటి తెలుగు పత్రిక: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. అలాగే...
మార్చి 26, నేటి తెలుగు పత్రిక: సజ్జల రామకృష్ణారెడ్డి అమరావతి రాజధాని అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని చట్టబద్ధత విషయంలో అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఏమిటో ప్రభుత్వం స్పష్టంచేయాలని డిమాండ్ చేశారు.చట్టబద్ధత...