Breaking News

కిరాణా షాపును ప్రారంభించిన ఆలేరు సీఐ యాలాద్రి

యాదగిరిగుట్ట : మార్చి 30 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): ఆలేరు పట్టణ కేంద్రం,లో శ్రీ ,సిద్ధి వినాయక కిరాణా షాపును ప్రారంభించిన ఆలేరు సీ,ఐ యాలాద్రి, ఆలేరు ఏ,ఎస్ఐ...

ఎండల తీవ్రత పెరుగుతోంది.. ప్రజలకు అలర్ట్ జారీ

మధ్యాహ్న వేళల్లో బయటకు వెళ్లొద్దని సూచనలు హీట్ స్ట్రోక్ ప్రమాదంపై నిపుణుల హెచ్చరిక సోషల్ మీడియాలో ప్రచారంపై స్పష్టత మార్చి 30, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత మరింత...

చెరువుల సంరక్షణకు హైటెక్ ఎక్స్‌కవేటర్.. మంత్రి పొన్నం ప్రారంభం

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని పీవీ మార్గ్ వద్ద సంజీవయ్య పార్క్ సమీపంలో చెరువుల సంరక్షణకు హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నూతనంగా తీసుకొచ్చిన అధునాతన ఎక్స్‌కవేటర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.ఈ యంత్రంతో...

మోకిలాలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. కొకైన్‌తో ముగ్గురు అరెస్ట్

40 గ్రాముల కొకైన్ స్వాధీనం కేంద్ర ఉద్యోగి డ్రగ్స్ దందా వెలుగులోకి బెంగళూరు, గోవా నుంచి హైదరాబాద్‌కు రవాణా మార్చి 30, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ సమీపంలోని మోకిలాలో డ్రగ్స్ రాకెట్‌ను ఫ్యూచర్...

మంచి రోడ్లు ఆర్థికాభివృద్ధికి బాటలు – అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి

రోడ్ల అభివృద్ధితో పెట్టుబడులు, ఉపాధి పెరుగుతాయని వెల్లడి ప్రమాదాల నివారణకు ‘Arrive Alive’ కార్యక్రమం HAM విధానంలో వేల కిలోమీటర్ల రోడ్ల పనులు RRR, గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలు గేమ్ ఛేంజర్ మార్చి 30,...

పొంగులేటిపై ఫిర్యాదు దిశగా బీఆర్‌ఎస్.. గవర్నర్‌ను కలవనున్న ఎమ్మెల్యేలు

హైదరాబాద్, మార్చి 30, నేటి తెలుగు పత్రిక: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఆరోపణల నేపథ్యంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం కీలక నిర్ణయం తీసుకుంది. నేడు తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిసి...

ప్రజాప్రతినిధుల సాంస్కృతిక వేడుకలకు శ్రీకారం.. కళలకు ప్రోత్సాహం అవసరం: సీఎం ఎ. రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 30, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో శాసనసభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా నిర్వహించిన ప్రజాప్రతినిధుల సాంస్కృతిక వేడుకలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో...

ఇంధన సరఫరాపై తెలంగాణ అప్రమత్తం.. ప్రధాని సమక్షంలో వివరించిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి

హైదరాబాద్, మార్చి 30, నేటి తెలుగు పత్రిక: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్...

జీవో 317పై మళ్లీ చర్చ.. బాధితులకు వన్‌టైమ్ రిలీఫ్ ఇవ్వాలి: కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, మార్చి 30, నేటి తెలుగు పత్రిక: జీవో నం.317 వల్ల ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు వెంటనే న్యాయం చేయాలని కోరుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి ఎ. రేవంత్...

హైదరాబాద్‌ ప్రజలకు కీలక గడువు.. ఆస్తి పన్నుపై 90% వడ్డీ మాఫీకి ఇదే చివరి ఛాన్స్!

మార్చి 30, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌ నగరవాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆస్తి పన్ను బకాయిలు చెల్లించని వారికి వన్‌టైమ్ సెటిల్మెంట్ (OTS) పథకం కింద...